‘బిడ్డా బాగా చదవి, మంత్రి హరీశ్రావు సార్ నమ్మకం, మా పేరు నిలబెట్టాలి’ అంటూ ఉత్తరం చదివి పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది �
నాడు బావిలో నీళ్లు లేవు. ఉన్నా పొలానికి పారిద్దామన్నప్పుడు కరంటు సక్కగ ఉండది. అయినా ధైర్యం చేసి సాగుచేద్దామన్నా పెట్టుబడికి పైసలుండకపోయేది. బయట అప్పు తెస్తే పంట మీద వచ్చిన లాభం వడ్డీలకే కట్టుడయ్యేది. ఇవ�
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేప్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చ
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్న వైశ్యులు మద్దతు ఇవ్వాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అధ్యక్షుడు, పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
నీరు ఎక్కువ ఉన్న చోట వినియోగాన్ని తగ్గించుకొని, ఆ నీటిని తక్కువ ఉన్న చోటుకు పంపింగ్ చేసుకొనే ఆఫ్ సెట్ మాడల్ ఎంతో శ్రేయస్కరమని సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ, తెలంగాణ తరఫు సాక్షి చేతన్ పండిట్ అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయి. రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పాల్వాయి స్రవంతిని నిలిపినప్పటికీ ఆ పార్టీకి చెంద�
దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలుస్తామని తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి (టీఎంపీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేశ్ మాదిగ చెప్పారు
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
రెండు దశాబ్దాలకు పైగా సాగిన టీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు సరికొత్త దిశగా సాగుతున్నది. దేశ బలోపేతం కోసం ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవి�