మండల కేంద్రంలో వడదెబ్బతో బాలుడు ఆదివారం మృతి చెందాడు. చెందాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక శోభన్-రేణుక దంపతులకు చెందిన గాదెపాక సన్నీ(8) శనివారం తన ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా పడిపోయాడు. గమనించిన
రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండేఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజూ చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ�
తెలుగు రాష్ర్టాలు నిప్పుల కుంపటిగా మారాయి. పలు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉక్కపోతతో �
నిండు వేసవి వచ్చేది.. భానుడు ప్రకోపిస్తున్నాడు.. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. వారం రోజుల క్రితం ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎప్పుడు రాళ్ల వ�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో విషాదం నెలకొంది. వడదెబ్బకు తాళలేక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామకృష్ణాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
భానుడు భగ్గుమంటున్న వేళ ‘హరిత’ మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీరందిస్తూ కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బల్దియా, పంచాయతీ పాలకవర్గాలు వాచర్లను నియమించ�
sunstroke | వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి చాలా మంది విహార యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ కాలంలోనే ఎక్కువగా శుభకార్యాలు ఉంటాయి. వీటికి కొందరు సొంత వాహనాల్లో వెళితే.. మరికొందరు రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తుంటార
వేసవి ముదిరేకొద్దీ హిమక్రీముల మహిమ రెట్టింపు అవుతుంది. ఐస్క్రీమ్లకు ప్రత్యేకమైన సీజన్ లేకపోయినా.. ఎండలు మండేకాలం వీటికి ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఏడాది పొడవునా సాగే ఐస్క్రీమ్ విక్రయాలతో పోలిస్త
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు కేంద్రం విధానాలు శాపంగా మారాయి. మండుటెండల్లో పని చేసే కూలీలకు టెంట్లు, తాగునీరు కల్పన వంటి సౌకర్యాలకు కేంద్రం చెక్ పెట్టడంతో కార్మికులు వడదెబ్బక�
మండు వేసవిలోనూ పల్లెల్లోని వ్యవసాయ బావులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడం.. నీటి వనరులు పెరగడంతో అధికారులు కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపుతున్నారు.
రాష్ట్రంలో ఈ నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.