రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి రాజేశం( 50 ) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల �
ఎండకాలమంటేనే.. ఇంట్లో ‘ఉక్కపోత’, బయట ‘వడదెబ్బ’. వంట చేయాలన్నా.. కాసేపు సరదాగా బయట గడిపేద్దామన్నా ఇబ్బందే. అయితే, కొన్ని జాగ్రత్తలతో మండే ఎండల్లోనూ ఆహ్లాదంగా గడిపేయొచ్చంటున్నారు నిపుణులు. వేడిని నియంత్రిం�
హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. భానుడి ప్రతాపానికి ఎండ మండిపోతున్నది. తెలంగాణలో ఈ సీజన్లోనే అత్యధికంగా సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 43 డిగ్రీల �
రాజన్నసిరిసిల్ల : వడదెబ్బతో ఓ నిరుపేద కూలీ మరణించాడు. జిల్లాలోని కోనరావుపేటలో ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సూరంపేట నారాయణ (50) భార్య లక్ష్మితో కలిసి సోమవారం ఉదయం గ్రామ �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని మహముత్తారం మండలం జీలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�