మండే ఎండకు.. జలాశయాలే అడుగంటుతున్నాయి, మన శరీరంలోని తేమ ఇగిరిపోవడం ఓ లెక్కా? ఆరోగ్యవంతులనూ అతలాకుతలం చేసే భానుడి ప్రతాపానికి వ్యాధిపీడితులు కకావికలం అవుతుంటారు. ముఖ్యంగా ఒంట్లో చక్కెర నిల్వలున్న మధుమేహ
Heat Wave | మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో వడదెబ్బకు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ చెరువుపై ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, చేపలను బతికించుకోవడం కోసం నీటి కొరత ఉన్నప్పటికీ కష్టప�
నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగి�
రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి.
Heat Wave | రాష్ట్రంలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో 4 రోజుల్లో 48 డి�
నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగ
రాష్ట్రంలో మండే ఎండలతో మాడు పగిలిపోతున్నది.. బయటికెళ్తే నెత్తి చుర్రుమంటున్నది.. వడగాలులు, ఉకపోత ఠారెత్తిస్తున్నాయి.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heat Wave | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మండుటెండలకు ఉక్కపోత కూడా తీవ్రమైంది. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ రాష్ట్రంలో 46 డ
అభినవ్ గోమఠం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకుడు. శాలినీ కొండెపూడి, దివ్యశ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్ని పోషించారు.
రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. రానున్న వారం రోజులు వడగాడ్పుల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా న�
వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్లోనే కుప్పకూలింది. స్థానికులు �
హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదవుతున్నాయి. బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలు చెమటలు పుట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో భానుడి ప్రతాపం బెంబేలెత్తిస్తున్నది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పోటాపోటీ ప్రచార హోరుతో కళకళలాడాల్సిన రాష్ట్రం.. సూర్యుడి ప్రకోపానికి మధ్యాహ్నం పూట దాదాపు నిర్మానుష్యంగా మారుతున్నది.