తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు�
Summer | రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అలర్�
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కల�
Sunny Deol | బాలీవుడ్ అగ్ర హీరో సన్నీ డియోల్ నటిస్తున్న తాజా చిత్రం ‘జాట్'. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి.
వేసవిలో నీటి డిమాండ్ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఎండీ అశోక్రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను వివరాల
ఎండకాలం సెలవుల్లో మా నానమ్మవాళ్ల ఊరికి వెళ్లేవాళ్లం. మా మేనత్తలు, చిన్నాయనల పిల్లలూ జతయ్యేవాళ్లు. అందరిలో ఆడపిల్లలం పదకొండు మందిమి.. పదమూడు మంది మగపిల్లలతో మొత్తం రెండు డజన్ల మందిమి ఉండేవాళ్లం. అందరం కలి�
తెల్లవారగానే మధ్యాహ్నం అయిపోతున్నట్టు అనిపిస్తున్నది ఎండ. మనకే కాదు, మనం ప్రేమగా పెంచుకునే పిల్లులు, కుక్కలదీ ఇదే పరిస్థితి. పైగా వాటి శరీరం మీద బొచ్చు ఉండటం వల్ల వేడికి మరింత ఇబ్బంది పడతాయవి.
Health Tips : ఉసిరిగా పేరొందిన ఇండియన్ గూస్బెర్రీలో విటమిన్ సీ పుష్కలంగా ఉండటంతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్స్ను అత్యధికంగా కలిగిఉంది.
Heatwaves | ఉత్తరాది రాష్ట్రాలు అగ్నిగోళంలా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయి. రెండు �
Aam Panna : వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు పలు రకాల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. వీటిలో అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆ
ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదయ్యింది. నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.14 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఫిబ్రవరి నుంచి వేసవిలో అదనపు భత్యం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది సాఫ్ట్వేర్లో తలెత్తిన సమస్య కారణంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి.