రాష్ట్రంలో ఉదయం నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇప్పుడే ఈస్థాయిలో ఉంటే ఏప్రిల్, మేనెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36-38.5 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమ�
ప్రతి వేసవి కాలంలో బాటసారులకు స్వాంతన కలిగించేందుకు పెరుగన్నం, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోడల్ కాలనీకి చెందిన మానవ స�
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి.
ఎండలు ముదురుతున్నాయి. ముందస్తుగానే ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడి శరీరం ఉండేవారు రోజంతా హైడ్రేటెడ్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
సన్ గ్లాసెస్.. ఎండకాలంలో కళ్లకు రక్షణనిస్తాయి. ముఖానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. మిమ్మల్ని మరింత స్టయిలిష్గా మారుస్తాయి. ఈ వేసవి కోసం ప్రఖ్యాత రేబాన్ సంస్థ.. సరికొత్త సన్ గ్లాసెస్ను మార్కెట్ల�
TTD | వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ తెలిపింది. తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను
అదనపు ఈవో ఆదేశించారు.
Summer | రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళలో చల్లటి గాలులు వీస్తున్నప్పటికీ.. ఉదయం 9 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.