సాగునీటి కొరత తీవ్రమవుతున్నది. వేసవికి ముందే చేను, చెలక తడారిపోతున్నది. ఇప్పటికే కరీంనగర్ రూరల్, గంగాధర, తిమ్మాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతుండగా, తాజాగా శ్రీరా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Summer | రామాయంపేట, ఫిబ్రవరి 18 : వేసవి ప్రారంభానికి ముందే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో మట్టి కుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. ఇంట్లో ఫ్రిజ్లేని నిరుపేదలు ఈ మట్టి కుండలు, రంజన్లలోని చల్లటి నీటిని తాగుతూ సేద త
Soda | సమ్మర్ వచ్చేసిందని ఎక్కడ పడితే అక్కడ సోడాలు తాగేందుకు వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి. ఇలాగే దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లిన వ్యక్తికి ఓ షాపు యజమాని కాలం చెల్లిన సోడాను అందజేశాడ�
వేసవి రాకముందే సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం టేకల్కోడ్ వాసులు రెండు నెలలుగా నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా �
Hyderabad | వేసవికాలం ప్రారంభోత్సవంలోనే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీరు సరిపడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్�
రాష్ట్రంలో వేసవి రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్�
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న వేడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవు�
Summer | రాష్ట్రంలో భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలను దాటుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో పరిస్థితి దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అలర్�
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కల�