మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అప్పుడు కూడా ప్రభుత్వాలున్నాయి, పార్టీలున్నాయి, పాలకులున్నారు. ఇప్పుడు మాకు ఒక్క అవకాశాన్నివ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీనే నాడు అటూ ఇటుగా ఐదారు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది. ఇటు రాష్ట్రం�
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎఫ్) సంక్షోభం నెలకొన్నది. పలు కారణాలతో వందలాది మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు.
మరణం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, సమస్యను ఆహ్వానించి దానిని సమర్థంగా పరిష్కరించినప్పుడే మనిషి మరింతగా రాటుదేలుతాడని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా హాన్స�
మానసిక ఒత్తిడి అధిగమించే విషయంలో, భావోద్వేగాలు నియంత్రణ లేక క్షణికావేశానికి గురై తనువు చాలిస్తున్నారు. అనారోగ్యం, ప్రేమ విఫలం, కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఇక బతకలేమని ని�
Kota Suicides: కోచింగ్ కోసం కోటా వెళ్లిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీట్ కోసం ప్రీపేరవుతున్న వాళ్లు.. వత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా గత రెండు రోజుల్లో ఇద్దరు టీనేజర్లు ఆ
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�
అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. న
లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకున్న అనేక మంది ఆయా సంస్థలు విధించే చక్రవడ్డీలు, బారు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని నిర్మూలిస్తూ, ప్రై‘వేటు’ సంస్థల బారి నుంచి కా
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శ�
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మ
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...