రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక.. సాగు చేసిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలవ న్మరణానికి పాల్పడగా.. రుణమా�
మన దేశంలో ఆత్మహత్యల రేటు 1990తో పోల్చినపుడు 2021నాటికి 30 శాతం తగ్గింది. 1990లో ఈ రేటు ప్రతి లక్ష మందికి 18.9 ఉండేది. 2019లో ఇది 13.1 కాగా, 2021లో 13కు తగ్గింది. అంటే, మూడు దశాబ్దాల్లో ఈ రేటు 31.5 శాతం తగ్గింది. ఈ కాలంలో పురుషుల కన్నా మ
Suicides | కేశంపేట (Keshampet) మండల కేంద్రంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి, శామీర్పేట (Shameerpet) మండలం అలియాబాద్లో ఓ మహిళ ఉరేసుకుని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నాడు భూమికి పచ్చని రంగేసినట్లు పంట పొలాలు.. అంతటా జల సవ్వడులు.. నిండు కుండలా చెరువులు.. సర్కారు సాయం.. సరిపడా ఎరువులు.. రైతుల మోముల్లో ఆనందాలు.. కానీ.. నేడు.. విడువని కాళేశ్వరం జలా లు.. సవ్వడి లేని సాగర్ ఆయకట్టు.. న
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. బుధవారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అహ్మదాబాద్కు చెందిన అఫ్షా షేక్ అనే యువతి జవహర్ నగర్లో సూసైడ్ చేసుకుంది. �
‘అతడి పేరు పరశురామ్ గౌడ్. నాచారం ఆటో డ్రైవర్. ఆటోను నమ్ముకుని జీవన సాగించాడు. కుటుంబాన్ని పోషించాడు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీంతో ఆటో గిరాకీ లేకపోవడంతో పరశురామ్కు కష్టాలు మొదలయ్యాయి. ఓ వ�
Suicides | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఘోరం జరిగింది. చిన్నారులైన తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�
Suicides | ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ కుటుంబం రాత్రి భోజనం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కోడలు సడీసప్పుడు లేకుండా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అత్త కీడును శంకించి తన భర్తను అప్రమత్తం చేసింది. దాంతో మామ.. కోడలు గది తల
హోంగార్డులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అరకొర వేతనాలు కూడా సకాలంలో రాక అప్పుల్లో కూరుకుపోతున్నారు. దీంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వచ్చే అరకొర జీతంలో సగం బందోబస్తులు, పెట్రోల్, ఇతర �
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్కు చెందిన అశుతోశ్ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
బీఆర్ఎస్ హయాంలో వికాసానికి చిరునామాగా వెలుగొందిన గురుకులాలు నేడు నిర్లక్ష్యం నీడలో నీల్గుతున్నాయి. ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్, లైంగిక వేధింపులకు అవి నెలవుగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�