ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్లే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంల
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యల పరంపర మళ్లీ మొదలైంది. 24 గంటల్లోనే ముగ్గురు నేత కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇందులో ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణం చెందగా.. మరొకరు ఉపాధి దొరక్క.. ఆకలితో అలమటిం�
శారీరక అనారోగ్యం కంటే మానసిక అస్వస్థత చాలా ప్రమాదకరమైనది. మానసిక సమస్యలు ఎదుర్కొనేవారిలో ఆత్మవిశ్వాసం, నమ్మకం, ధైర్యం, భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయి. తద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతాయి. కర�
అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగ�
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో కార్మికుల జీవనోపాధికి గండి కొట్టడం ఏమాత్రం సరికాదని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకంతో ఆటోలు న�