రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మీర్జాపూర్కు చెందిన అశుతోశ్ చౌరాసియా (20) అనే విద్యార్థి కోటాలో ఉంటూ నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు.
బీఆర్ఎస్ హయాంలో వికాసానికి చిరునామాగా వెలుగొందిన గురుకులాలు నేడు నిర్లక్ష్యం నీడలో నీల్గుతున్నాయి. ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్, లైంగిక వేధింపులకు అవి నెలవుగా మారాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
ఉపాధి లేక నేతన్నలు ఆత్మహత్యలు, ఆకలి చావులకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్లే సిరిసిల్ల వస్త్రపరిశ్రమ తీవ్ర సంక్షోభంల
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యల పరంపర మళ్లీ మొదలైంది. 24 గంటల్లోనే ముగ్గురు నేత కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇందులో ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణం చెందగా.. మరొకరు ఉపాధి దొరక్క.. ఆకలితో అలమటిం�
శారీరక అనారోగ్యం కంటే మానసిక అస్వస్థత చాలా ప్రమాదకరమైనది. మానసిక సమస్యలు ఎదుర్కొనేవారిలో ఆత్మవిశ్వాసం, నమ్మకం, ధైర్యం, భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయి. తద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతాయి. కర�
అవసరాలను బట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న సామాన్య ప్రజలపై కొన్ని సంస్థలు అధిక భారం వేస్తూ ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసికెళ్తున్నాయి. లోన్ యాప్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు ఒకపక్క జరుగ�