అది రాత్రి 11 : 15గంటలు. అప్పుడే ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. అటు వైపు నుంచి ఓ విద్యార్థి ఆందోళనలో టెన్షన్తో మాట్లాడుతోంది. మేడం మాది మహబూబ్నగర్. నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా. న
లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకున్న అనేక మంది ఆయా సంస్థలు విధించే చక్రవడ్డీలు, బారు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని నిర్మూలిస్తూ, ప్రై‘వేటు’ సంస్థల బారి నుంచి కా
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న దుష్ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గతంతో పోలిస్తే తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు చాలా మేరకు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ శ�
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తూ పార్లమెంటులోనే కేంద్రం ప్రకటించినా, అదే ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మ
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
ఉస్మానియా యూనివర్సిటీ : సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�
Suicide | అందరి ముందు కట్టుకున్న భార్యలు తీట్టారని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లాలోని గంజిగూడానికి చెందని లక్షయ్య, వెంకట్పై పలు
Congress slams Centre for 9.5 lakh deaths by suicide in last 7 years | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఏడేళ్ల పాలనలో దేశంలో 9.5లక్షల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అచ్ఛే దిన్ హామీతో అధికారంలోకి వచ్చిన
స్టాక్హోమ్: ఇటీవల స్వీడన్లో ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. ముఖ్యంగా పురుషుల్లో ఆ సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. ఈ అంశంపై స్టడీ చేసిన పరిశోధకులు ఓ విషయాన్ని తేల్చారు. పురుషుల్లో కామశక్తిని ఉ�
Suicides | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టీ) - పెద్దంపేట(పెద్దపల్లి జిల్లా) రైల్వే ట్రాక్ ఆత్మహత్యలకు హాట్స్పాట్గా మారింది. ఈ ట్రాక్పై 8 నెలల కాలంలోనే 102 మంది మరణించినట్లు మంచిర్యాల రైల్