ఎస్సై బెదిరింపులు, వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఉన్న వీడియో నాగర్కర్నూల్ జిల్లాలో వైరల్గా మారింది.
Suicide Attempt | హాస్టల్లో భోజనం సరిగా లేదని ప్రశ్నించడంతో వార్డెన్ దుర్భాషలాడినందుకుగాను ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
నారాయణఖేడ్లోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థిని మాధవి గురువారం హాస్టల్ భవనం మొదటి అంతస్తుపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో బాలికన�
భూ సమస్య నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోలీసులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన అవుశర్ల సత్యనారాయణ, అవుశర్ల వెంకటేశ్ బుధవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య�
Uttar Pradesh: భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకుకు విషం ఇచ్చి చంపాడు స్వర్ణ వ్యాపారి ముకేశ్. ఈ ఘటన యూపీలోని ఇటావాలో జరిగింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోబోయిన ముకేశ్ను అదుపులోకి
అధికారానికి తలొగ్గిన ఖాకీల అతి ప్రవర్తనకు ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాని భార్యాభర్తల నడుమ వచ్చిన చిన్న గొడవను సర్దిచెప్పి చక్కదిద్దాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గి
Secunderabad | సికింద్రాబాద్లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఇవాళ ఉదయం గుర్తించింది.
చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాం ట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు �
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కు చెందిన తూండ్ల శ్రీనివాస్ (27) లోన్ యాప్ల ద్వారా రూ.4 లక్షల వరకు రు
అధికార పార్టీకి చెంది న కొందరు నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో మనస్తాపం చెందిన అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చో టు చేసుకున్నది.