New Delhi: ఢిల్లీలో ఓ అమ్మాయి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. రిలేషన్లో ఉన్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ రెహన్ను అరెస్టు చేశ
మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (
వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, ప�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెంద�
Indiramma Beneficiary | గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్కు స్థానిక నాయకులు మొదటి విడతలోనే ఇల్లు మంజూరైందని తెలిపారన్నారు. దీంతో అశోక్కు ఉన్న పూరి గుడిసెను తీసేసి నూతనంగా అదే స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఇళ్లు దా�
నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Suicide Prevention Committee | జీవితం జీవించడానికే ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు.
కుటుంబ కలహాలతో ఓ తల్లి.. ముగ్గురు పిల్లలతో క లిసి చెరువులో దూకి ఆత్మహత్యకు య త్నించగా.. తల్లి, చిన్న కూతురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కా పాడారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకు�
Suicide Attempt | ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించి జాబితా నుంచి తన పేరు తొలగించారని మనస్తాపం తో రవీందర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు.
భర్త లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు కుమార్తెలతో సహా వాగులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన సోమవారం మెదక్ �
Suicide Attempt | వాంతులతో భార్యాభర్తలిద్దరూ చనిపోగా.. వారి ముగ్గురు పిల్లలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మహత్యాయత్నం చేశారా..? ఎవరైనా హ�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రణయ్ శశాంక్ (22) బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నాగర్ కర్నూల్లో కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో (KGVB) 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. మండల పరిధిలోని నాగనూలు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో యామినీ అనే విద్యార్థిని 9వ తరగతి చదువ
Sangareddy | సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.