పని ఒత్తిడి భరించలేక ఓ అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యకు యత్నించిన ఘటన కా మారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. హైదరాబాద్లోని ప ద్మారావునగర్కు చెందిన శ్రీకాంత్.. మ�
ఖమ్మం నగర పాలకసంస్థ (కేఎంసీ) కార్యాలయ అటెండర్ డీ మాధవి కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ఎదుట బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కేఎంసీ సిబ్బంది.. ఆమెను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించ�
Suicide Attempt | తన స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
జీతం రా లేదని మనస్తాపంతో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘట న వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకున్నది. బాధితుడి వివరాల ప్రకారం.. పాత తాండూరుకు చెందిన నర్సింహులు 20 ఏండ్లుగా జిల్లా ప్�
తనకు రేషన్కార్డు రాకుండా కొందరు నాయకులు అడ్డుపడుతున్నారని కామారెడ్డి జిల్లా ని జాంసాగర్ తహసీల్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మల్లూర్కు చెందిన గ డ్డమీది సందీప్�
తమ పొలాన్ని సర్వే చేయకుండా అడ్డుకొంటున్నారని మనస్తాపం చెందిన తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన తల్లీకొడుకు
Tragedy | విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ఇందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు డబ్బు లు తీసుకొని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం తో మనస్తాపానికి గురైన బాధితుడు రే�
గతంలో తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు మింగిన వారిపై చర్య తీసుకోవడంతోపాటు తనకు ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత (Nallanagula Swetha) ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు.
Suicide Attempt | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్రిపాడు గ్రామ వాసి యాలాల శ్వేత అనే మహిళ శ్రీశైల దేవస్థానం పరిధిలో ఆత్మహత్యాయత్నం చేసింది.
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంటు ఎదుట ఓ వ్యక్తి బుధవారం ఆత్మాహుతి యత్నం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్లోని బాగ్పట్కు చెందిన జితేంద్ర పార్లమెంటు ఎదుట ఉన్న పార్క్లో పెట్రోల్ వంటి పదార్థ�
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశ�