అధికారానికి తలొగ్గిన ఖాకీల అతి ప్రవర్తనకు ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాని భార్యాభర్తల నడుమ వచ్చిన చిన్న గొడవను సర్దిచెప్పి చక్కదిద్దాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గి
Secunderabad | సికింద్రాబాద్లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఇవాళ ఉదయం గుర్తించింది.
చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాం ట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు �
లోన్ యాప్ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కు చెందిన తూండ్ల శ్రీనివాస్ (27) లోన్ యాప్ల ద్వారా రూ.4 లక్షల వరకు రు
అధికార పార్టీకి చెంది న కొందరు నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడితో మనస్తాపం చెందిన అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చో టు చేసుకున్నది.
కుటుంబ కలహాలు, భార్యతో గొడవ పడిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. క్షణికావేశంలో అభం శుభం తెలియని రెండేండ్ల కుమార్తెను పాలేరులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని జలాశయం వద్దకు చేరుకున�
Suicide attempt | ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చా
పోలీసుల వేధింపులు తాళలేక పోడు రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రజబ్ అలీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.
మటన్ విషయంలో భార్యతో గొడవపడిన భర్త చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు వెంటనే స్పందించి కాపాడారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
ఐదేళ్లుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో సర్వే నంబర్ 159, 160, 231/డీలో నర్సింగరావు తండ్రికి పూర్వీకుల �