పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం పోలీస్
కోరుట్ల పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్బంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. ఆ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ జేఏసీ బంద్ ఇచ్చిన పిలుపుమేరకు మండలంలోని బిఆర్ఎస్, సిపిఐ, ధర్మ సమాజ్ పార్టీ సంఘీభావం ప్రకటించాయి. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద అఖిలపక్ష పార్టీలు శనివారం ఆధ్వర�
పెగడపల్లి మండలంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించలని డిమాండ్ చేస్తూ, చీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలతో పాటు, బీసీ సంఘాల నాయకులు స్థానిక అంబేడ్కర్ �
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను కొందరు అడ్డుకున్నందుకు నిరసన గా బీసీ సంఘ నేత ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18వ తేదీ న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్ ను సమిష్టిగా
KTR Tour | రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈనెల 13న జోగులాంబ గద్వాల జిల్లాకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ
తెలంగాణ రైతు సాయుధ పోరాట ఉత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ జగిత్యాల జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేష�
ఈనెల15న హైదరాబాదులో బీఆర్ఎస్ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను ప్రజలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని డిటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి కోరారు. డిటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా
మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు.
నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు విఠల్ గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జి�