సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో మరో ఘనతను సాధించింది. నూతన ఆవిష్కరణల్లో ముందున్న ఐఐటీ హైదరాబాద్, దేశంలోనే మొట్టమొదటి సారిగా బుధవారం వీ2ఎక్స్(వెహికల్ టూ ఎవ్రిథింగ్) టెక్నాలజీ పరీక్షను వ�
డిక్కీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం హోటల్ మేరీ గోల్డ్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డిక్కీ జాతీయ అధ్యక్షుడు రవికుమ�
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా జిల్లాలో కొనసాగింది. బ్యాంకులు, పోస్టల్, ఎల్ఐసీ సేవలు స్తంభించి పోయాయి. ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి. క�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన రెం డురోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మొదటి రోజు వివిధ రాష్ర్టాల్లో విజయవంతమైంది. ఎనిమిది రాష్ర్టా ల్లో సంపూ
అగ్ర కథానాయకుడు ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్' అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన తెచ్చుకుంటున్నదని అంటున్నారు దర్శకుడు రాధ కృష్ణకుమార్. సంగీత దర్శకుడు థమన్తో
‘ముందుగా స్త్రీలకు విద్యనందించి, వారి స్వేచ్ఛ వారికివ్వండి. అప్పుడు తమకు అవసరమైన సంస్కరణలుఏమిటో వారే మీకు చెబుతారు. నాడు స్వామీ వివేకా నంద, నేడు మహిళా బంధుగా కేసీఆర్ స్ఫూర్తితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్
ఏదీ మన చేతిలో లేదు. మనం సంకల్పించవలసిన పని కూడా లేదు. జరగవలసింది జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం, అంతా విధి లిఖితం, అన్ని పనులూ ఆ భగవంతుడి చేతిలోనే ఉంటాయి. ఆయన అనుకోకపోతే ఏవీ కావు’ ఇలా భావించేవారు లోకంలో చా�
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకే ఒక్కడు. ఎవరితోనూ పోల్చలేం. ఢిల్లీ వరకూ వెళ్లిన బడానేతలు ఎంతోమంది ఉండవచ్చు. సమ్మోహన శక్తిలో వారికి సున్నా మార్కులే. చాణక్యం చదివిన పాలకులు చాలామందే కనిపిస్తారు. చాకచక్యంగా
బాలాసోర్, జనవరి 20: సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ను భారత్ మరోసారి పరీక్షించింది. ఈ క్షిపణి వ్యవస్థలో సాంకేతికతను, నియంత్రణ వ్యవస్థను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేసిన నేపథ్యంల�
‘సంక్రాంతి అంటే మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. అన్నపూర్ణ స్టూడియోస్ను ఈ పండుగనాడే ఆరంభించాం. నాన్న నటించిన ‘దసరా బుల్లోడు’ సంక్రాంతికి విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని సాధించింది’ అన్నారు నాగార్జున. ఆ�
“రౌడీబాయ్స్’ చిత్రాన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆస్వాదిస్తున్నారు. మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం అయిన ఆశిష్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. ఆయ�
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ మిషన్లో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ను ఇస్రో గురువారం పరీక్షించి�
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక