కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కల�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్
Personality Development | విజయం అనేది నీ తెలివితేటల ఫలితం కాదు. నువ్వు తీసుకునే రిస్క్కు ప్రతిఫలం. రిస్క్ పెరిగే కొద్దీ విజయాల స్థాయి పెరుగుతుంది. నిరాశావాది మాత్రం ఆ రిస్క్లో ఓటమిని చూస్తాడు. అదేదో డిటర్జెంట్ ప్రకట�
ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే క�
కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంట�
పూర్వం ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేయసాగాడు. ఒంటరిగా వెళ్తూ దారిలో తారసపడిన గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉండేవాడు. గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి, వారికి నాలుగు మంచిమాటలు చెబుతుండేవాడు. అలా ఒక గ్రామం ను
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
పెద్దపల్లి జన సంద్రమైంది. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, పెద్ద కల్వలలో నిర్వహించిన బహిరంగ సభకు జనం �
కొందరి మాటలు చిలుక పలుకుల వలె పైకి మృదు మధురంగా అనిపించినా లోపల (శకుని వలె) విషం నిండి ఉంటాయి. మరికొందరి మాటలు (భీష్ముని మాటల వలె) పైకి కఠినంగా అనిపించినా అందులో
ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని డి.నాగారంలో టీఆర్ఎస్ ముఖ్య క�
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో �