Harish Rao |తెలంగాణ ఉద్యమ రోజుల్లో కేసీఆర్ కు వచ్చిన జన ప్రభంజనం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కనిపించిందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
‘అవకాశాన్ని మించిన అదృష్టం వేరొకటి వుండదు’ అంటున్నది కన్నడ కస్తూరి రష్మిక మందన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్టార్డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రష్మిక. ‘నా కంటే అందమైన అమ్మాయిలు.. �
Elephant | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం
Chandrayaan-3 | దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా లేవు. అయినప్పటికీ ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) చారిత్రక విజయాన్ని ఆ దేశంలోని ప్రధాన పత్రికలు మొదటి పేజీలో కవరేజ్ ఇచ్చాయి.
TTD | టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 12న రెండో విడతగా తిరుమల-తిరుపతి రెండు ఘాట్ రోడ్లు, నడకదారుల్లో నిర్వహించనున్న ‘శుద్ధ తిరుమల- సుందర తిరుమల’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ఆదేశించారు.
Telangana Run | తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 12 వ తేదీన నిర్వహించే తెలంగాణ రన్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Chief Secretary Shanti Kumari ) కోరారు.
దాదాపు నాలుగేండ్ల క్రితం.. సందీప్ బక్షి ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీయీవో)గా బాధ్యతలు స్వీకరించే సమయానికి పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. అతని కోసం సవాళ్లు, సమస్యలు ఎదురుచూస్తున్నా
కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర�
కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కల�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లి జనవరి 18 నుంచి ప్రభుత్వం చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పిలుపు నిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�