విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్
Personality Development | విజయం అనేది నీ తెలివితేటల ఫలితం కాదు. నువ్వు తీసుకునే రిస్క్కు ప్రతిఫలం. రిస్క్ పెరిగే కొద్దీ విజయాల స్థాయి పెరుగుతుంది. నిరాశావాది మాత్రం ఆ రిస్క్లో ఓటమిని చూస్తాడు. అదేదో డిటర్జెంట్ ప్రకట�
ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే క�
కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంట�
పూర్వం ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేయసాగాడు. ఒంటరిగా వెళ్తూ దారిలో తారసపడిన గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉండేవాడు. గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి, వారికి నాలుగు మంచిమాటలు చెబుతుండేవాడు. అలా ఒక గ్రామం ను
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
పెద్దపల్లి జన సంద్రమైంది. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, పెద్ద కల్వలలో నిర్వహించిన బహిరంగ సభకు జనం �
కొందరి మాటలు చిలుక పలుకుల వలె పైకి మృదు మధురంగా అనిపించినా లోపల (శకుని వలె) విషం నిండి ఉంటాయి. మరికొందరి మాటలు (భీష్ముని మాటల వలె) పైకి కఠినంగా అనిపించినా అందులో
ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని డి.నాగారంలో టీఆర్ఎస్ ముఖ్య క�
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో �
కొద్దిపాటి పొలం. అరకొర రాబడి. అప్పుల తిప్పలు. ‘కుటుంబం గట్టెక్కడం ఎలా? పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేది ఎలా?’ అనే ఆ ఇల్లాలి తపన నుంచే ఓ బిజినెస్ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒరుగుల వ్యాపారం మొదలైంది. ఏడాదంతా కొన�
హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించార�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పక్షం రోజులపాటు జరిగే పట్టణ ప్�