పూర్వం ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేయసాగాడు. ఒంటరిగా వెళ్తూ దారిలో తారసపడిన గ్రామాల్లో ఒకట్రెండు రోజులు ఉండేవాడు. గ్రామస్తుల ఆతిథ్యం స్వీకరించి, వారికి నాలుగు మంచిమాటలు చెబుతుండేవాడు. అలా ఒక గ్రామం ను
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
పెద్దపల్లి జన సంద్రమైంది. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, పెద్ద కల్వలలో నిర్వహించిన బహిరంగ సభకు జనం �
కొందరి మాటలు చిలుక పలుకుల వలె పైకి మృదు మధురంగా అనిపించినా లోపల (శకుని వలె) విషం నిండి ఉంటాయి. మరికొందరి మాటలు (భీష్ముని మాటల వలె) పైకి కఠినంగా అనిపించినా అందులో
ఈ నెల 20న మునుగోడులో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజాదీవెన సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని డి.నాగారంలో టీఆర్ఎస్ ముఖ్య క�
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్హాల్లో �
కొద్దిపాటి పొలం. అరకొర రాబడి. అప్పుల తిప్పలు. ‘కుటుంబం గట్టెక్కడం ఎలా? పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేది ఎలా?’ అనే ఆ ఇల్లాలి తపన నుంచే ఓ బిజినెస్ ఐడియా ప్రాణం పోసుకుంది. ఒరుగుల వ్యాపారం మొదలైంది. ఏడాదంతా కొన�
హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించార�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పక్షం రోజులపాటు జరిగే పట్టణ ప్�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమక�
పేదరికంలో మగ్గుతున్న వారి జీవితాల్లో ‘దళితబంధు’ కొత్త కాంతులు నింపింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న దళితులకు కొండంత ఆసరాగా నిలిచింది. గతంలో సామాజిక వివక్ష, వెనుకబాటుకు గురైన కుటుంబాలు స్వయం సమృద
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�