మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జకార్తా: కోవిడ్ వచ్చాక గందరగోళం సంశయం పెరిగిపోయాయి. ముందు రోగం గురించి.. తర్వాత దాని చికిత్స గురించి.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి. పనితీరుపై రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత