‘సంక్రాంతి అంటే మా కుటుంబానికి చాలా ప్రత్యేకం. అన్నపూర్ణ స్టూడియోస్ను ఈ పండుగనాడే ఆరంభించాం. నాన్న నటించిన ‘దసరా బుల్లోడు’ సంక్రాంతికి విడుదలై అప్పట్లో అఖండ విజయాన్ని సాధించింది’ అన్నారు నాగార్జున. ఆ�
“రౌడీబాయ్స్’ చిత్రాన్ని యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఆస్వాదిస్తున్నారు. మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం అయిన ఆశిష్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. ఆయ�
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ మిషన్లో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజిన్ను ఇస్రో గురువారం పరీక్షించి�
ఎన్నారైలు | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా రేపు నవంబర్ 12 వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల అమలుకు వ్యతిరేకంగా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తీసిన ‘రైతన్’ సినిమాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పి�
డిఐజి రంగనాధ్ | విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆకాంక్షించారు.
కడ్తాల్ : మండల పరిధిలోని రేఖ్యాతండా పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించిన నర్సింహమూర్తి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆలిండియ క్రిస్టియన్ ఫెడరేషన్ వారు గురువారం సికింద్రాబాద్లోని అ
60వ నేషనల్అ థ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ | చారిత్రక హనుమకొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే 60వ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర �
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని 75కి పైగా తెలుగు సంస్థల సమన్వయంతో, తెలుగువారందరూ కలిసి జరుపుకునే రెండు రోజుల అంతర్జాతీయ వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
కియారా అడ్వాణి.. ఏ శాపవశాత్తో భూమ్మీద పుట్టిన దేవకన్యలా అనిపిస్తుంది. ఇంత సుకుమారంగా ఉంది, అన్నం తింటుందా అమృతంతో కడుపు నింపుకొంటుందా? అన్న అనుమానం కలుగుతుంది. ఆ తీపి పలుకులు వింటుంటే.. మంచినీళ్లకు బదులు మ�
ముక్కోటి వృక్షార్చన | మంత్రి కేటీఆర్ జన్మదినం (ఈ నెల 24) సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గౌడ సంఘం పిలుపునిచ్చింది.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
జకార్తా: కోవిడ్ వచ్చాక గందరగోళం సంశయం పెరిగిపోయాయి. ముందు రోగం గురించి.. తర్వాత దాని చికిత్స గురించి.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి. పనితీరుపై రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత