అతివలు లోహ విహంగాలను నడిపి ధీర అనిపించుకుంటున్నారు. యుద్ధ విమానాలనూ గింగిరాలు కొట్టిస్తూ సాహసి అని ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ప్రజారవాణా సాధనం బస్సు నడపడంలో మహిళల ఊసే కనిపించదు.
ఆమె చదివింది పదిలోపే! అయితేనేం తనలో దాగి ఉన్న సృజనాత్మకతే ఆమెకు ఆధారమైంది. జీవనోపాధిగా మారి కుటుంబ పోషణలో భాగస్వామిని చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో దొరికే మట్టి గాజులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
భారతదేశం ఓ విభిన్న సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయాలు, వేషభాషలే కాదు రుచులూ చాలా ప్రత్యేకం. ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ఉపఖండంలో ఎక్కడి విస్తరి అక్కడ ప్రత్యేకమే. ఒక రాష్ట్రంలో ఉన్న రుచులు మరో రాష్ట్రంలో క
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులెందరో లబ్ధప్రతిష్ఠులుగా ముద్ర పడ్డారు. పురుషుడిగా ఆహార్యం మార్చుకున్న స్త్రీమూర్తుల ప్రస్తావన మాత్రం ఎక్కడో గానీ కనిపించదు. అలాంటి అరుదైన కళాకారిణి జమ్మ మల్లారి.
‘నిరుపేదగా పుట్టడం తప్పు కాదు.. అలా మిగిలిపోవడమే తప్పు’ అంటారు ఆర్థికవేత్తలు. ఈ వాక్యం జగిత్యాలకు చెందిన రమ్యా నాగేంద్రకు అతికినట్టు సరిపోతుంది. సృజనాత్మకతకు అంకితభావం జోడించి సాగించిన ఆమె ప్రస్థానం.. ప�
ఆమె అందమైన కలలు కన్నది. అలా ఇలా కాదు, కనిపించే ఆకాశాన్ని దాటి అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోకి ప్రవేశించాలని గొప్ప గొప్ప కలలు కన్నది. వాటి సాకారానికే ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నది.
యురోపియన్ దేశాల్లో పిల్లలు అన్నప్రాశన నాడే ఫుట్బాల్ పట్టుకుంటారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో చిన్నారులు కాళ్లతోనే విన్యాసాలు చేస్తూ.. ఫుట్బాల్ను నేల తాకకుండా బడి దాకా మోసుకెళ్తారు. మరి మనదేశానికి వ�
మనదేశంలో ఉద్యోగాల్లో లింగ వివక్ష ఇంకా కోరలు చాస్తూనే ఉన్నది. ముఖ్యంగా, ప్రైవేట్ రంగంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రైవేట్ రంగంలోని ఎంట్రీ లెవల్ స్థాయుల్లో మహిళల వాటా మూడింట ఒకవంతు మాత్రమే �
శతాబ్దాల కిందట భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోవడానికి వాస్కోడిగామా సాహస యాత్ర చేపట్టాడు. కానీ, ఇప్పుడు మన దేశ మూలాలు ప్రపంచం అంతటా గొప్పగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఏ దేశమేగినా.. కీలక పదవుల్లో భారతీయం జయక�
ఇంటర్లో ఎంపీసీ చదివిన అమ్మాయి బీటెక్ చేస్తుందనుకుంటే నాన్న కోసం న్యాయవిద్య అభ్యసించింది. చట్టాలతో ఆడవాళ్లకేం పని అని కొందరు హేళన చేసినా.. పట్టించుకోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది 24 ఏళ్ల బొడ్డు
ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఏటా విడుదల చేసినట్టే ఈ ఏడాది కూడా ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఆ వందమందిలో వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశం నుంచి ఒక్కరూ లేరు. అత్యధిక జనాభా
సివిల్స్ మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా దాటలేక పోయిందామె. కుంగుబాటు నీడలా వెంటాడింది. దిగాలుపడుతున్న బిడ్డకు అండగా నిలిచారు తల్లిదండ్రులు. ‘నువ్వు సాధించగలవు’ అని వెన్ను తట్టారు. ఉత్సాహంగా మరో ప్ర�
మేధో సంపత్తి అందరిలోనూ ఎంతోకొంత ఉంటుంది. దానికి సృజనాత్మకత జత అయితే.. ఆ మేధస్సు వన్నెకెక్కుతుంది. ఈ రెండిటికీ ఆత్మవిశ్వాసం కూడా తోడైతే ఆమె శక్తి దూబె అవుతుంది. ఈ ముప్పయ్ ఏండ్ల మహిళ ఇప్పుడు ఆల్ ఇండియా సూప�