అమ్మానాన్న లేని ఓ పేద బిడ్డని క్రైస్తవ మిషనరీ చేరదీసింది. ఈ పిల్లగాడే బతకడానికి వైన్ షాప్లో పని చేస్తూ, ఫొటోషాప్ నేర్చిండు. మనోడి పనికి ముచ్చటపడ్డోళ్లు హైదరాబాద్ పోతే పైకొస్తవని సలహా ఇస్తే.. బస్సెక్క�
మాది మియాపూర్. బంజారాహిల్స్లోని జహెరా నగర్లో ఉండే అమ్మమ్మ వాళ్లింట్లో పెరిగిన. ఉర్దూ మీడియం బడిలో చదివిన. మా కుటుంబంలో పదో తరగతి మొదటగా పాసైంది నేనే! ఇంటర్మీడియెట్ చదవాలని కోరిక. ఇంట్లో ఒప్పుకోలె. టోల
Government Job | చిత్తూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. తండ్రి లేకపోయినా తల్లి కష్టపడి చదివించడంతో అద్భుతాన్ని సాధించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం అవసరం. కానీ, ఆహార వ్యవహారాలను మారిన జీవనశైలి తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. ప్రాసెస్డ్ జంక్ఫుడ్కు అలవాటు పడుతున్నారు.
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్ని ఎంచు
బస్తీ దవాఖాన నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు.. వైద్య సేవల కోసం రోగులు రావడం కామన్. వారివెంట ఒకరో ఇద్దరో సహాయకులు ఉండటం పరిపాటి! తమ వంతు వచ్చేదాకా చాలామంది సెల్ఫోన్లో మునిగిపోతున్నారు.
అమెరికాలో అవార్డుల పంట పండించిన శ్రీవిద్యది సికింద్రాబాద్లోని నేరెడ్మెట్. చదువుల్లో టాప్. తల్లి చదువు కోసం అమెరికా వెళ్లిన ఈ అమ్మాయి.. అక్కడ అద్భుతాలే చేసింది. శ్రీవిద్య తల్లిపేరు నమిత. బడి నుంచి వచ్�
పసిపిల్లల చర్మం చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. వాతావరణంలో ఏ చిన్నమార్పు వచ్చినా, కొత్త దుస్తులు వేసినా.. ఆ పసి మేను కందిపోతుంది. ముఖ్యంగా కొందరు పిల్లలకు దుస్తుల వల్ల తీవ్రంగా దద్దుర్లు వస్తుంటాయి. ఇల�
వాళ్లు నిజంగానే నోరు లేని బిడ్డలు. ఆకలేస్తే ఏడ్వను కూడా లేరు. అమ్మవైపు ఆశగా చూడనూ లేరు. ఎందుకంటే వాళ్లింకా పుట్టని బిడ్డలు. గర్భస్థ శిశువులు. అయినా సరే ఆ ఊపిరి ఆడపిల్లది అని తెలిస్తే చాలు... జాలి అన్నది లేకుం
చిన్న ఇల్లు కట్టాలన్నా, మరేదైనా భారీ నిర్మాణం చేపట్టాలన్నా ప్లానింగ్ తప్పనిసరి. నక్ష ఎంత పక్కాగా గీసినా.. నిర్మాణం ముందుకుసాగే కొద్దీ.. లోపాలు పలకరిస్తుంటాయి. ఇలా మారిస్తే బాగుండు అన్న ఆలోచనలూ స్ఫురిస్త�
వంగసీమలో పుట్టి తెలుగునాట సత్తా చాటుతున్నది బెంగాలీ నటి అంతర స్వర్ణాకర్. అనుకోకుండా నటిగా మారిన ఆమె బుల్లితెరపై దూసుకుపోతున్నది. జీ తెలుగులో ప్రసారమవుతున్న
‘లక్ష్మీనివాసం’ సీరియల్లో తులసి పాత్రతో అ
‘ఒకే దేశం.. ఒకే లక్ష్యం.. సర్వైకల్ క్యాన్సర్ అంతం కోసం.. ఒక యాత్ర’ అంటూ ఇద్దరు మహిళలు నడుం బిగించారు. దూరమైనా, భారమైనా సరే.. దేశమంతా తిరుగుతూ సర్వైకల్ క్యాన్సర్ గురించి.. తల్లీ బిడ్డలకు అవగాహన కల్పించే లక్�
జీవితంలో కోరుకున్నది దొరక్కపోతే నిరాశలో కూరుకుపోతారు చాలామంది. ఆ సమయాల్లో పట్టుదలగా నిలబడిన వాళ్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కర్ణాటకకు చెందిన రితుపర్ణ రెండో కోవకు చెందుతుంది.