‘ఒకే దేశం.. ఒకే లక్ష్యం.. సర్వైకల్ క్యాన్సర్ అంతం కోసం.. ఒక యాత్ర’ అంటూ ఇద్దరు మహిళలు నడుం బిగించారు. దూరమైనా, భారమైనా సరే.. దేశమంతా తిరుగుతూ సర్వైకల్ క్యాన్సర్ గురించి.. తల్లీ బిడ్డలకు అవగాహన కల్పించే లక్�
జీవితంలో కోరుకున్నది దొరక్కపోతే నిరాశలో కూరుకుపోతారు చాలామంది. ఆ సమయాల్లో పట్టుదలగా నిలబడిన వాళ్లు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. కర్ణాటకకు చెందిన రితుపర్ణ రెండో కోవకు చెందుతుంది.
ప్రపంచం వేగంగా మారిపోతున్నది. ఆ మార్పునకు తగ్గట్టే మనుషులూ మారిపోతున్నారు. మార్కెట్కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవాలనే అందరి ఆరాటం. ఈ పోటీ ప్రపంచాన్నే కాదు ఇష్టమైన కళల తీరాన్నీ గెలవాలని కొందరు ప్రయత్�
ఇంట్లోకి చప్పున తేనెటీగ చొరబడితే.. అందరికీ హడల్. అట్టలు అందుకొని దాన్ని తరిమేసే దాకా కదం తొక్కుతారు! రుచికరమైన తేనెను అందించే ఈ కీటకానికి ఇంట్లో ప్రవేశం ఉండదు. చూరుకు తేనెపట్టు వెలిసిందా... మంచిరోజు చూసుక�
సోషల్ మీడియాలో కామెడీతో కడుపుబ్బా నవ్వించే ‘అల్లాడిపోతున్నా డమ్మా’ రీల్ చూడని వాళ్లుండరు. ఆమె చేసిన ‘పానీపూరీ’ సాఫ్ట్ సెటైర్కి మచ్చు తునక! సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరల్ అయితే ఓవర్నైట్లో స్ట�
ప్రేమలు.. పెళ్లిళ్లు ఎన్నో చూశాం. ‘అబ్బాయి ఏం చేస్తాడు?’ అన్న ప్రశ్నకు సమాధానం లేకపోతే ప్రేమ ఫలించదు. ఏడడుగుల పెళ్లికి ముందడుగుపడదు. చేసే పనిలో సంపాదన లేక, ఆ పనికి గ్యారెంటీ లేక సతమతమవుతున్న పేదింటి అబ్బాయ�
సర్కార్ నౌకరి రాలేదని దిగులు చెందలేదు..మరో ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు. తనకున్న భూమిని నమ్ముకున్నాడు. ఇప్పుడు రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతనే రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏండ్ల యువరైతు మూడావత్ శక్రు�
అతివలు లోహ విహంగాలను నడిపి ధీర అనిపించుకుంటున్నారు. యుద్ధ విమానాలనూ గింగిరాలు కొట్టిస్తూ సాహసి అని ప్రశంసలు పొందుతున్నారు. కానీ, ప్రజారవాణా సాధనం బస్సు నడపడంలో మహిళల ఊసే కనిపించదు.
ఆమె చదివింది పదిలోపే! అయితేనేం తనలో దాగి ఉన్న సృజనాత్మకతే ఆమెకు ఆధారమైంది. జీవనోపాధిగా మారి కుటుంబ పోషణలో భాగస్వామిని చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో దొరికే మట్టి గాజులకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
భారతదేశం ఓ విభిన్న సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయాలు, వేషభాషలే కాదు రుచులూ చాలా ప్రత్యేకం. ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ఉపఖండంలో ఎక్కడి విస్తరి అక్కడ ప్రత్యేకమే. ఒక రాష్ట్రంలో ఉన్న రుచులు మరో రాష్ట్రంలో క
కళా ప్రపంచంలో ఆడవేషం కట్టిన పురుషులెందరో లబ్ధప్రతిష్ఠులుగా ముద్ర పడ్డారు. పురుషుడిగా ఆహార్యం మార్చుకున్న స్త్రీమూర్తుల ప్రస్తావన మాత్రం ఎక్కడో గానీ కనిపించదు. అలాంటి అరుదైన కళాకారిణి జమ్మ మల్లారి.
‘నిరుపేదగా పుట్టడం తప్పు కాదు.. అలా మిగిలిపోవడమే తప్పు’ అంటారు ఆర్థికవేత్తలు. ఈ వాక్యం జగిత్యాలకు చెందిన రమ్యా నాగేంద్రకు అతికినట్టు సరిపోతుంది. సృజనాత్మకతకు అంకితభావం జోడించి సాగించిన ఆమె ప్రస్థానం.. ప�