‘అన్నీ ఆన్లైన్లో ముచ్చటపడి కొన్న డ్రెస్సులే. కానీ, ఏ ఒక్కటీ ఒంటికి ఫిట్ కావు. కొన్నిసార్లు సర్దుకుపోయి ధరిస్తారు. చాలాసార్లు రాజీపడలేక మూలనపడేస్తారు. నవతరం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యే ఇది! ఈ ఇబ్బందిక�
ఎనిమిదేండ్ల నాటి మాట. న్యూయార్క్లో ఉంటున్న అనిందిత సంపత్ కుమార్ యోగా క్లాస్ నుంచి బయటికి వస్తూ చుట్టుపక్కల ఎక్కడైనా ‘ప్రొటీన్ బార్' దొరుకుతుందా అని చూసింది. దొరకలేదు. క్రమంగా ఆమె ఆలోచనలు వ్యాపారం �
ఆమెకు వంటిల్లు చాలన్నారు! పది పాసైతే గొప్ప అనుకున్నారు!! ‘ఉద్యోగం చేసేదుందా.. ఊళ్లు ఏలేదుందా?’ అని వెనక్కి లాగారు!! కానీ, ఆమె ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నది.
పెద్ద హోదా, మంచి జీతం.. ఇంతే చాలనుకుంటారు. ఇక జీవితంలో స్థిరపడినట్టే అనుకుంటారు. కానీ ఆమెకు మాత్రం పరిధుల్లేవు, పరిమితులూ లేవు. రోజుకో సవాలు స్వీకరిస్తారు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటారు. కాబట్టే, సివిల
టీనేజ్లోనే కన్నవారి మరణం. అయినా ఆశావాదంతో ఒంటరితనాన్ని అధిగమించింది. ధైర్యమే ఆమె ఆయుధమైంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఐటీ నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. తల్లిగా, కోడలిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్త
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా కష్టమైన సబ్జెక్ట్.. ఇంగ్లిష్. గ్రామర్ సూత్రాలపై పట్టుకుదరక ఒత్తిడికి గురవుతుంటారు పాపం. అలాంటి పిల్లలకు సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ బోధిస్తున్నారు భూక్యా గౌతమి.
రీనా పుష్కర్ణా.. నలభై ఏండ్ల క్రితం భర్త వినోద్తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. అప్పటికి అక్కడివారికి భారత్ గురించి అంతగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో రెస్టారెంట్ తెరిచారు రీనా.
రైతు.. రైతులా ఉన్నంత కాలం కష్టాలు తప్పవు. నష్టాలు వదలవు. అదే భూమి, అదే విత్తు, అదే ఎరువు, అదే కోత, అదే ధర. కానీ, వ్యూహం మారాలి. పక్కా వ్యాపారవేత్తలా ఆలోచించాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపెల్లి న�
జీవితం కొందరికి వడ్డించిన విస్తరిలా ఉంటే, కొంతమందికి ఆ అవకాశం లేకపోయినా తామే వడ్డించుకుని, అందులోనే నలుగురికీ కడుపు నింపుతారు. ఇందులో రెండో కోవకు చెందుతారు మంజుల.