బెంగళూరు మహానగరం. లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. హాజరైన వారిలో ఎనభై మంది మగవాళ్లు, ఇద్దరే మహిళలు. ఆ ఇద్దరిలో ఒకరు ఉమా కాసోజి. మరొకరు ఆమె సహోద్యోగి మహువా ముఖర్జీ.
బంగ్లాదేశ్లో విజయవంతమైన ఫార్ములా, భారత్లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థ�
Aman gupta | తొలి అడుగులోనే విజయం సాధించే స్టార్టప్లు కొన్ని. మలి అడుగుగా మొదలు పెట్టి మనసు గెలిచేవి కొన్ని. కానీ మార్కెట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే జనంతో తీన్మార్ క్లాప్స్ కొట్టించుకున్న సంస్థ బోట్�
మనం కష్టపడి చదువుకుంటాం. పోటీపడి ఉద్యోగం సాధిస్తాం. మంచి సంపాదనాపరులం అవుతాం. కానీ, ఆ సంపదను నిలబెట్టుకోలేకపోతాం. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చయిపోతుంది. బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండదు.
ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు డచ్ ప్రభుత్వం అందించే స్పినోజా ప్రైజ్ నోబెల్ బహుమతితో సమానమని అంటారు. అంత గొప్ప పురస్కారాన్ని ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అందుకోవడం గర్వ కారణం.
అన్ని రంగాల్లోనూ వివక్ష రాజ్యమేలుతున్నది. అందులోనూ కార్పొరేట్ కారిడార్స్లో కనిపించని గాజు గోడలు మహిళ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ తేడా సీమా చతుర్వేదిని ఇబ్బందిపెట్టింది.
కంచి పట్టు కట్టుకుంటే, పట్టుపురుగు జన్మ ధన్యం అవుతుంది. పోచంపల్లి చుడితే నూలుపోగుకు ప్రాణం లేచొస్తుంది. చందేరీలో అయితే చంద్రబింబమే. ఉప్పాడ కట్టుబడికి కుర్రకారు గుండెదడ పెరగడం ఖాయం.
ప్రకృతి నిండా రంగులే. పరికించి చూస్తే అడుగు అడుగుకో వర్ణం. అణువు అణువులో అద్భుతం. మనం అడిగినవీ, అడగనివీ చాలానే ఇచ్చింది. కానీ, మనమే ప్రకృతికి దూరంగా వచ్చేశాం. వికృతికి అలవాటు పడిపోయాం. కృత్రిమత్వానికి దగ్గ�
పూనమ్ కుర్వే.. జువాలజీ ప్రొఫెసర్. రిటైర్మెంట్ దగ్గర పడుతున్నకొద్దీ ‘వాట్ నెక్ట్స్?’ అనే ఆలోచన వెంటాడేది. తనకు బాల్యం నుంచీ సీతాకోక చిలుకలంటే ప్రాణం. ఆ రంగురంగుల రెక్కలను చూసిన ప్రతిసారీ మనసు పరవశించ�
మయారా.కామ్.. టోపీల ప్రపంచం. పెద్దవి, చిన్నవి, గుండ్రనివి, నలుచదరంగా ఉన్నవి.. ఇలా రకరకాల టోపీలు ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. వీటి వెనుక నమ్రతా లోధా అనే ఆంత్రప్రెన్యూర్ ఉన్నారు. ప్రియాంకా చోప్రా, అనుష్క
‘భరతనాట్యం నేర్చుకున్నాను. సంగీత సాధన చేశాను. వీణ పలికించాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు. మడికట్టుకుని పూజలు చేస్తాను. గడపదాటితే ఆంత్రప్రెన్యూర్ని.భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్త
అభిరుచిని, ఆసక్తిని కెరీర్గా ఎంచుకునే అవకాశం పూర్విలాంటి ఏ కొద్ది మందికో దక్కుతుంది. పెంపుడు కుక్కల పట్ల మమకారమే పూర్వి ఆంథోనీతో స్టార్టప్ దిశగా అడుగులు వేయించింది.
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
కోమలాదేవికి సౌందర్య పరిశ్రమ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇరాన్, కెనడా దేశాలు వెళ్లొచ్చారు. సౌందర్య ఉద్దీపనకు సంబంధించిన కోర్సులు చేశారు. ఆయుర్వేదాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పటికే మార్కెట్ను ఏలేస్తున్�
వీగనిజం.. ఆహారంతో మొదలై ఫ్యాషన్కు విస్తరించింది. జీవహింసకు తావులేని అహింసా వస్తువులను కోరుకుంటున్నారు చాలామంది. ముంబై నివాసి మాన్సీ గంభీర్ దీన్నో వ్యాపార అవకాశంగా భావించారు. ‘గస్టో’ పేరుతో వీగన్ బ్ర�