ఒక్క చాన్స్, ఒకే ఒక్క చాన్స్.. అంటూ అవకాశాల కోసం ఎదురు చూసేవారు ఎంతోమంది. ‘నేను పాట రాస్తే వేటూరి గుర్తుకు రావాలి, మాటలు అల్లితే త్రివిక్రమ్ తిరిగి చూడాలి, డాన్స్ చేస్తే ప్రభుదేవా పరుగెత్తుకు రావాలి’.. �
అభ్యుదయ పాఠశాల.. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆవరణలో బాలికాభ్యుదయం పరిఢవిల్లుతున్నది. తొలినాళ్లలో.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలల్ని స్థాపించడమే అభ్యుదయం. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. వాళ�
చదివింది బీటెక్ అయినా.. తయారీ రంగంపై ఆమెకు ఆసక్తి . అదే ఆమెను ఐఐటీ మద్రాస్ వైపు అడుగులు వేయించింది. చదివిన కోర్సుకు భిన్నమైన రంగంలో అడుగుపెట్టి... లోతైన పరిజ్ఞానాన్ని పెంచుకునేలా ప్రోత్సహించింది.
ఎరుపు లంగాజాకెట్టు, పెద్ద బొట్టుతో అమ్మోరు సినిమాలో నిజంగానే అమ్మవారిని తలపిస్తూ అలరించిన బేబీ సునయన మనకు సుపరిచితమే. ఇటీవల మాత్రం ‘ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్'గానే ఆమెను ఎక్కువ మంది గుర్తుపడుతున్నారు. మహిళ�
రాగేశ్వరి కెరీర్ను కెరటంతో పోల్చవచ్చు. పాప్ సింగర్గా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆమె గొంతుకలోని మార్మికత పాశ్చాత్య సంగీతానికి కొత్త అర్థం చెప్పింది.
అవకాశాలు విస్తరిస్తున్నాయి. ప్రపంచం చిన్నదైపోతున్నది. దూరాలు దగ్గరవుతున్నాయి. కానీ, మనిషి మాత్రం కుంచించుకుపోతున్నాడు. తనలో తాను కుమిలిపోతున్నాడు. మానసికంగా మరుగుజ్జు అవుతున్నాడు. ఈ పరిస్థితి ప్రవాస భ�
నటన అంటే చాలా మందికి అందమే కొలమానం. ఆ ఆలోచనతోనే నన్ను ఆడిషన్స్ దశలోనే తిప్పి పంపేవారు. కానీ నా ఆత్మ విశ్వాసం వేరు. నా నటన మీద నాకున్న నమ్మకం వేరు. ఆ బలంతోనే.. మంచి అవకాశాల్ని వెతుక్కుంటూ.. ఊరు వదిలి వచ్చాను.
పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నదంటే.. దంతాల పట్ల మనం శ్రద్ధ తీసుకోవడంలేదని అర్థం. నెల జీతం సరిపోవడం లేదంటే.. సంపాదనను సమర్థంగా సమన్వయం చేసుకోలేక పోతున్నామని భావం. పిప్పిపన్ను ఉన్నకొద్దీ ఇబ్బందే. అధిక వడ్డీ �
మన పిల్లల బాల్యం.. మనకు చిన్నా పెద్దా తీపి జ్ఞాపకాల సమాహారం. పాప నవ్వితే సంబురం. బాబు బుడిబుడి అడుగులేస్తే ఆనందం. ఇద్దరూ ముద్దుముద్దు మాటలు మాట్లాడితే పండుగే. కృష్ణాష్టమి, సంక్రాంతి, దసరా.. ఇలా ప్రతి ప్రత్యే�
బెంగళూరు మహానగరం. లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. హాజరైన వారిలో ఎనభై మంది మగవాళ్లు, ఇద్దరే మహిళలు. ఆ ఇద్దరిలో ఒకరు ఉమా కాసోజి. మరొకరు ఆమె సహోద్యోగి మహువా ముఖర్జీ.
బంగ్లాదేశ్లో విజయవంతమైన ఫార్ములా, భారత్లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థ�
Aman gupta | తొలి అడుగులోనే విజయం సాధించే స్టార్టప్లు కొన్ని. మలి అడుగుగా మొదలు పెట్టి మనసు గెలిచేవి కొన్ని. కానీ మార్కెట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే జనంతో తీన్మార్ క్లాప్స్ కొట్టించుకున్న సంస్థ బోట్�