అధిక బరువు, ఊబకాయంతో బాధపడేవారిని అనారోగ్య సమస్యలు వెంటాడటంతో పాటు వారికి అకాల మరణం ముప్పు 22 శాతం నుంచి 91 శాతం వరకూ పొంచిఉంటుందని తాజా అధ్యయనం (Health Tips )వెల్లడించింది.
వంటల్లో సువాసన పెంచి మంచి రుచిని అందించేందుకు వెల్లుల్లిని వాడుతుంటారు. వెల్లుల్లి వంటకం ఫ్లేవర్ను పెంచడమే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
నోటి పరిశుభ్రతపై శారీరక ఆరోగ్యం ఆధారపడిఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
trainee IFS officers | డెహ్రాడూన్లో శిక్షణలో ఉన్న 2021 బ్యాచ్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల శిక్షణలో ఉన్న అధికారుల బృందం క్షేత్ర పర్యటనలు, విజయవంతమైన అటవీ పద�
రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శరీరంలో హానికారక పదార్ధాలు పోగుపడనీయకుండా ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అడిషనల్ డీసీపీ పుష్ప అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశ�
మార్కెట్లో షుగర్ ఫ్రీ మిఠాయిల తాకిడి ఎక్కువే. మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ తీపి వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. కొన్నిరకాల కృత్రిమ స్వీట్నర్స్ కారణంగా మానసిక ఒత్తిడ�
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
తల్లితో కలిసి చదువుతున్న ఓ బాలుడు పదేపదే ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై చిరాకుపడిన నెటిజన్లు చిన్నారికి చదువు చెప్పే తీరు ఇదేనా అంటూ మహిళపై మండిపడ్డారు.
రామఫలం ఆకులతో తయారు చేసిన కాషాయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇక్రిశాట్ ఇంటర్న్షిప్లో భాగంగా 17 ఏండ్ల యువ పరిశోధకుడు రూపొందించిన బయో ఇన్సెక్టిసైడ్ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకుంది.
పోషకాహార లోపం, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లపాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత �
ఒకవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు తొలగిస్తుంటే, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఫలితంగా వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్