భారత్లో 80 శాతం మందికి పైగా సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతున్నారని, ఫలితంగా వ్యాధినిరోధకత లోపిస్తోందని బేయర్ కన్జూమర్ హెల్త్ డివిజన్ నివేదిక తెలిపింది.
Music | సంగీతానికి, పరీక్షల్లో విద్యార్థుల మార్కులకు ప్రత్యక్ష సంబంధం ఉందంటారు నిపుణులు. మిగిలినవారితో పోలిస్తే.. సంగీతాన్ని ఆస్వాదిస్తూ చదువుకునేవారు పరీక్షలు బాగా రాసి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారట.
యువత కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధుల తర్వాత వైరస్ బారిన పడుతున్నది వారేనని చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 ఏండ్ల పైబడినవారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ వేసుకో
తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఆయుర్వేదం, యోగా అద్భుతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఐఐటీ-ఢిల్లీ, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా.. 30 మంది హైరిస్క్ బాధితులకు ఆయు�
అలిసిన శరీరం పునరుత్తేజితమయ్యేందుకు కంటి నిండా నిద్ర పోవడం ఎంతో అవసరం. శరీరం, మెదడుకు విశ్రాంతి ఇవ్వాలంటే కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు గాఢనిద్ర కీలకమని నిపుణులు చెబుతున్నారు.
భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో �