రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
విద్యార్థులకు డిగ్రీ వారి జీవితాన్ని తీర్చిదిద్దే మైలురాయి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి వారి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని కీర్
క్యాన్సర్కు కీమోథెరపీ చికిత్స తప్ప వేరే చికిత్స లేదు. ఈ వ్యాధి నివారణకు ఇప్పటికీ వ్యాక్సిన్ లేదు. అయితే, అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)లో భాగమైన నేషనల్ ఇన్స్టిట్యూట్
జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
ప్రేవులు ఆరోగ్యంగా ఉంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యవంతమైన ప్రేవులతో ఒత్తిడి, కుంగుబాటు, మధుమేహం, హృద్రోగ, ఊబకాయం వంటి పలు అనారోగ్య ముప్పులను నివారించవచ్చని వైద్య ని�
ఓ మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏండ్ల వయసు యువత అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే అధికంగా స్ట్రోక్ బారినపడతారని పరిశోధకులు హెచ్చరించారు.
దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి
శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన ట్రైనీ అధికారులు మండలంలోని ఎత్తొండలో బుధవారం పర్యటించారు. క్యాంప్ సమీపంలో పలువురు రైతులు సాగుచేస్తున్న వరి, పసుపు పంటలతోపాటు సీతాఫలాల తోటలను పరిశీలించారు. రైతులతో మాట్
ప్రజా భద్రతలో భారత్కంటే పాకిస్థానే ఉత్తమ స్థానంలో నిలిచింది. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణలో పోలీసుల పనితనం ఎన్నో చిన్నదేశాలకంటే మనదేశంలో అధ్వాన్నంగా ఉన్నదని గాలప్ లా అండ్ ఆర్డర్ ఇండెక్స్-2021లో తేలింది