ఖమ్మం: గీతా ఫౌండేషన్, మైసూర్ అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన భగవద్గీత శ్లోకాల పారాయణం పోటీల్లో ఖమ్మం నగరంలోని న్యూవిజన్ పాఠశాల విద్యార్ధిని చంద్రహాసిని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్వర్ణపతకాన్ని సాధించ�
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి
నాడు-నేడు ముగ్గు వేసిన రైతు కూతురు వైశాలి రైతు బీమా కింద 5 లక్షలు వచ్చాయని వెల్లడి దేవరుప్పుల, జనవరి 5: ఎవుసం చేసుకొని బతికే కుటుంబం అది. ఆ రైతన్నకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. విధి వక్రించి అతను అనారోగ్యంత�
ఖమ్మం : బస్సు ఢీకొంటుందనే భయంతో ఓ బాలుడు మున్నేరులో దూకాడు. ఈ సంఘటన ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బీమనబ�
Student | స్కూల్లో గొడవలు పడుతున్నాడనే కారణంతో ఒక విద్యార్థిని ఎక్స్పెల్ చేయాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ భావించాడు. అయితే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆ విద్యార్థికి కోపం వచ్చింది.
Student | నగర శివార్లలోని పేట్బషీరాబాద్లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పేట్బషీరాబాద్లోని జయరామ్నగర్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని
Crime news | తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి చదువుకోవాలని చెప్పి నందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళ వారం నారాయణగూడ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్మెడల్స్కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎ�
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్లమండలం రైసుపేట గ్రామానికి చెందిన నామాల శ్రీనివాసరావు కుమార్తె నామాల భవిష్య చిన్నతనం నుంచి చదువులో రాణిస్తుంది. ఇంజినీరింగ్లో గోల్డ్మెడల్ సాధించి తానేమిటో నిరూపించింద�
కాచిగూడ : దవాఖానలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి వివరాల ప్రకారం ఓల్డ్ మలక్పేట ప్రాంతానికి చెందిన గ
న్యూఢిల్లీ: తరగతిలో సరిగా కూర్చోమన్నందుకు ఒక విద్యార్థి ఇనుప రాడ్తో టీచర్పై దాడి చేశాడు. దీంతో ఆ ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాన్హోలా ప్రాంతం బాప్రో�
ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు �