ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
యువతి పేరుతో ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి ఆపై ఆ అకౌంట్లో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న బీసీఏ విద్యార్ధి (22)ని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.
రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
మా పాఠశాలపై విచారణ జరిపించండి మంత్రి కేటీఆర్కు ఓ విద్యార్థిని ట్వీట్ హుస్నాబాద్, మే 8: ‘సార్.. మా పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై విచారణ జరిపించండి’ అంటూ ఓ విద్యార్థిని ఐటీ, మున్సిపల్శాఖ మంత�
గతంలో తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఐదుగురు విద్యార్ధులు మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లోని జమై జిల్లాలో జరిగింది. బాలిక కోచింగ్ క్లాస్లకు హాజరై తిరిగివస్తుం�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి