గతంలో తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఐదుగురు విద్యార్ధులు మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లోని జమై జిల్లాలో జరిగింది. బాలిక కోచింగ్ క్లాస్లకు హాజరై తిరిగివస్తుం�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి
లక్నో: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థి ఉదయ
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�
ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 20 ఏండ్ల కాలేజ్ విద్యార్ధి రైల్వేట్రాక్పై కాళ్లు చేతులు తెగి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్న ఘటన తమిళనాడులోని తిరుత్తణిలో వెలుగుచసింది.
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు