రోడ్డు ప్రమాదంలో ఓ డిగ్రీ విద్యార్థి చనిపోయాడు. బాలానగర్ సీఐ ఎండీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జుననగర్లో నివాసముండే సయ్యద్ ఆరీఫ్ (19) కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున�
మా పాఠశాలపై విచారణ జరిపించండి మంత్రి కేటీఆర్కు ఓ విద్యార్థిని ట్వీట్ హుస్నాబాద్, మే 8: ‘సార్.. మా పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై విచారణ జరిపించండి’ అంటూ ఓ విద్యార్థిని ఐటీ, మున్సిపల్శాఖ మంత�
గతంలో తమపై ఫిర్యాదు చేసిందనే కోపంతో ఐదుగురు విద్యార్ధులు మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్లోని జమై జిల్లాలో జరిగింది. బాలిక కోచింగ్ క్లాస్లకు హాజరై తిరిగివస్తుం�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి
లక్నో: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థి ఉదయ
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�