కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కిస్మత్పూర నివాసి రోహిత్ యాదవ్ (21) డిగ్రీ విద్యార్థి. అమీర్పేటలో�
ఐఐటీ గువహటికి చెందిన విద్యార్ధి శుక్రవారం రాత్రి తన హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడటం ఐఐటీ గువహటి క్యాంపస్లో కల�
బుడ్డోడా నువ్ క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు నీతో కచ్చి అన్నట్లు ఆ టీచర్ బుంగమూతి పెట్టుకుంటుంది. నువ్ అల్లరి చేస్తున్నావు అని ఆ టీచర్ మందలించిన తీరు ఆ చిన్నోడికి నచ్చినట్లుంది
స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలు తప్పులు చేయడం సహజం. అలాంటప్పుడు టీచర్లు ఒకటీ అరా దెబ్బలు వేస్తూ ఉంటారు. కానీ కొందరు టీచర్లు మాత్రం రాక్షసుల్లా తమ ఫ్రస్ట్రేషన్ అంతా అలా కొట్టడంలోనే తీర్చుకుంటారు. తాజ�
అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్
అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేస
మనం చదువుకునే సమయంలో చాలా రకాల టీచర్లు కనిపిస్తారు. కొందరు మంచితనంతో మనల్ని గెలుస్తారు. కొందరు కోపంగా చదివిస్తారు. అయితే కొందరు మాత్రం ‘‘నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు. నువ్వు చచ్చినా పాస్ అవ్వవు’’ అంటూ న