అజాగ్రత్త, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని హైదరాబాద్ రేంజ్ డీఐజీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకున్న ఇండియన్ యూత్ సెక్యూర్
అనాథ ఆశ్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలోమృతి చెందింది. దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక కిటికీ గ్రిల్కు ఉరేస
మనం చదువుకునే సమయంలో చాలా రకాల టీచర్లు కనిపిస్తారు. కొందరు మంచితనంతో మనల్ని గెలుస్తారు. కొందరు కోపంగా చదివిస్తారు. అయితే కొందరు మాత్రం ‘‘నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేవు. నువ్వు చచ్చినా పాస్ అవ్వవు’’ అంటూ న
నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో ఎంపీసీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మామిడి ప్రసన్న టాస్క్-గూగుల్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్) స్కాలర్షిప్కు ఎంపిక�
ఇంటర్ పాసై.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్తో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన ఓ యువకుడిని రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ బృందం అరెస్టు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్కు చెందిన మల్లికార్జున గాంధీ ఇంటర్
విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన �
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
యువతి పేరుతో ఇన్స్టాగ్రాం ఖాతా తెరిచి ఆపై ఆ అకౌంట్లో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న బీసీఏ విద్యార్ధి (22)ని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది.