ఐఐఎం జమ్ము | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా
మీరట్: ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో మనోవేదనకు గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం ఉత్తరప్ర�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్ర�
హైదరాబాద్: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంతోష్ అనే విద్యార్థి సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయి�
హైదరాబాద్ : మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మైసమ్మగూడలోని కళాశాలలో ఇంజినీరింగ్ సివిల్ నాలుగో సంవత్సరం చదువుతున్న చంద్రిక అనే యువతి మంగళవారం శవమై కన�
కోరుట్ల: జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో కరోనా కలకలం రేపింది. కోరుట్ల మండలంలోని అయిలాపూర్ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థితోపాటు ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. పాఠశాలలో 9వ తరగ�