లక్నో: స్కూల్ బస్సు నుంచి బయటకు చూస్తున్న విద్యార్థి తల స్తంభానికి తగలడంతో మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. మోదీనగర్ పట్టణానికి చెందిన మూడో తరగతి విద్యార్థి ఉదయ
నిరుపేద కుటుంబానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని అంజలి చదువుకు ఆర్థిక భరోసా దొరికింది. ‘చదువుల తల్లికి సాయం చేయరూ’ శీర్షికన శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన కథనం పలువురిని
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసిన కొల్లి మేఘనారెడ్డి ప్రముఖ విద్యా సంస్థల నుంచి అవకాశాలు తలుపుతట్టాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు 2022-24 విద్యా�
ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన 20 ఏండ్ల కాలేజ్ విద్యార్ధి రైల్వేట్రాక్పై కాళ్లు చేతులు తెగి రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్న ఘటన తమిళనాడులోని తిరుత్తణిలో వెలుగుచసింది.
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు
Nagarkurnool | జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాకు చెందిన విద్యార్థి (Student) మృతిచెందాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని అక్కారానికి చెందిన అమర్సింగ్ ఉన్నత చదువుల కోసం జర్మనీ
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా జేఎన్టీయూ ముని క్యాంపస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎంసీపీఎల్)తో మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా
మహబూబాబాద్ : ఓ టీచర్కు మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ముచ్చెమటలు పట్టించాడు. ఎందుకంటే.. తనను టీచర్ నిరంతరం కొడుతున్నాడని ఆ విద్యార్థి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. టీచర్ను భయపెట్ట