ఇంట ర్ విద్యార్థి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి మోసపోయా డు. తండ్రికి చెప్తే తిడతాడన్న భ యంతో పురుగుల మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో సోమ�
ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో బుధవారం పరీక్షల ప్రారంభం రోజే కొందరు విద్యార్థులను అ
Student Suicide | న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide).
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఫలితాలు వచ్చిన మరుసటి రోజైన మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు.
Suicide | సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డుల
Suicide | మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన వి�
పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఒకరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన నవీన్ (23) ఓయూ కామర్స్ కళాశాలలో ఎంకామ్ రెండ�
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. జేఈఈకి శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా ప్రాణాలను వదిలేస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన జిల్లా కేంద్రంలోని మై నార్టీ గురుకులంలో సోమవారం చోటు చేసుకున్నది. కాగా, మృతిపై అనుమానం ఉందని, వెంటనే విచారణ చేసి న్యాయం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కళాశాల ఎదుట ఆందోళ
మరికల్లోని సరస్వతీ డిగ్రీ క ళాశాలలో మక్తల్కు చెందిన అయ్యప్ప డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. మక్తల్, మాగనూర్ నుం చి పరీక్షలు రాసేందుకు మరికల్ రావడం ఇబ్బందిగా ఉం దని మరికల్�
ఇప్పటికైనా ప్రభుత్వం సరైన సమయంలో నోటిఫికేషన్ ఇవ్వాలని పేర్కొంటూ సూసైడ్ లెటర్ రాసి ఓ నిరుద్యోగి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో చాలా ఉద్యోగాలకు అప్లయ్ చేశానని, ఉద్యోగాలు పెండింగ్ పడటం