జనగామ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. చిల్పూర్ మం డలం కిమానితండాకు చెందిన ఇస్లావత్ పీర మ్మ, కిషన్ దంపతులు తన కూతురు వర్షిణి(14)ని 21న చిల్పూర్ కేజీబీవీలో 9వ తరగతి�
NIT hostel: కేరళలోని కోజికోడ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ క్యాంపస్ బిల్డింగ్ లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణ
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం..
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి.. మనస్తాపంతో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాంనారాయణ కథనం ప్రకారం
Crime news | ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో 10 తరగతి చదువుతున్న ఓ విద్యార్థి విసిగిపోయాడు. తండ్రి నిత్యం మద్యం సేవించి ఇంటికి రావడం, ఎందుకు తాగి వచ్చావని తల్లి అతనితో గొడవకు దిగడం ఆ ఇంట్లో నిత్యకృత్
ఇంట ర్ విద్యార్థి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి మోసపోయా డు. తండ్రికి చెప్తే తిడతాడన్న భ యంతో పురుగుల మందు తాగి ఆ త్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో సోమ�
ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో బుధవారం పరీక్షల ప్రారంభం రోజే కొందరు విద్యార్థులను అ
Student Suicide | న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Delhi)లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Student Suicide).
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఫలితాలు వచ్చిన మరుసటి రోజైన మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు.
Suicide | సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డుల
Suicide | మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన వి�