IIT Bombay | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఐఐటీ బాంబేలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ఓ 18 ఏండ్ల విద్యార్థి క్యాంపస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
Himachal Pradesh | నిద్ర సరిగా రావడం లేదని, పీడకలలు వస్తున్నాయని ఓ యువకుడు తన జీవితాన్ని ముగించాడు. ఈ విషాద ఘటన హిమాచల్ప్రదేశ్లోని కులూ జిల్లాలో చోటు చేసుకుంది.
student suicide| ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవల నంద్యాల జిల్లాలో బీటెక్ విద్యార్థి లోన్యాప్ నిర్వాహకుల వల్ల
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం...
మంచిర్యాల : ఓ అమ్మాయి నిండు ప్రాణాలను ఆమె ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ బలిగొన్నది. ఈ ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరా
చెన్నై : కాలేజీ ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థినిని టీచర్లు కులం పేరుతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం�
భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. ప్రిన్సిపాల్ను క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడం...
ముంబై : చిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ యువత డీలాపడుతోంది. సమస్యలకు బెదిరి తనువు చాలిస్తున్న విద్యాధికుల ఉదంతాలు పెరుగుతున్నాయి. క్షణికావేశంలో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఉసురుత�
ఉస్మానియా యూనివర్సిటీ : సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�
బంజారాహిల్స్ : ఉన్నత చదువుల కోసం కావాల్సిన డబ్బులు తల్లి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�