ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం...
మంచిర్యాల : ఓ అమ్మాయి నిండు ప్రాణాలను ఆమె ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ బలిగొన్నది. ఈ ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరా
చెన్నై : కాలేజీ ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థినిని టీచర్లు కులం పేరుతో దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు యువతి అవమానంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం�
భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య వివాదం ముదిరి పాకాన పడుతున్నది. ప్రిన్సిపాల్ను క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగడం...
ముంబై : చిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ యువత డీలాపడుతోంది. సమస్యలకు బెదిరి తనువు చాలిస్తున్న విద్యాధికుల ఉదంతాలు పెరుగుతున్నాయి. క్షణికావేశంలో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఉసురుత�
ఉస్మానియా యూనివర్సిటీ : సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�
బంజారాహిల్స్ : ఉన్నత చదువుల కోసం కావాల్సిన డబ్బులు తల్లి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�
Hyderabad | బాచుపల్లిలో విషాదం నెలకొంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్ బిల్డింగ్ 13వ ఫ్లోర్ నుంచి విద్యార్థి దూకి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు న�
చెన్నై: లైంగిక వేధింపులకు గురైన విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఒక టీచర్ సూసైడ్ చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గత వారం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అనంతర
Hyderabad | జీడిమెట్లలో విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్నగర్కు చెందిన సుమిత్ కుమార్(17) అదృశ్యమైన సంగతి తెలిసిందే. తల్లి�
మొయినాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్
ఇందూరు, నవంబర్ 15: ప్రమాదానికి కారణ మయ్యాడని డబ్బుల కోసం వేధించడంతో భ యాందోళనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి.. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. వేల్పూర్ మం
కాచిగూడ : తల్లిదండ్రులు తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో గుంటూరు రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల�
సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై యుగంధర్ కథనం ప్రకారం… నిజా
వెంగళరావునగర్ : కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతున్నందుకు తండ్రి మందలించడంతో.. మనస్తాపంతో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆం�