Hyderabad | బాచుపల్లిలో విషాదం నెలకొంది. ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్ బిల్డింగ్ 13వ ఫ్లోర్ నుంచి విద్యార్థి దూకి సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు న�
చెన్నై: లైంగిక వేధింపులకు గురైన విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో ఒక టీచర్ సూసైడ్ చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గత వారం 12వ తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అనంతర
Hyderabad | జీడిమెట్లలో విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్నగర్కు చెందిన సుమిత్ కుమార్(17) అదృశ్యమైన సంగతి తెలిసిందే. తల్లి�
మొయినాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్
ఇందూరు, నవంబర్ 15: ప్రమాదానికి కారణ మయ్యాడని డబ్బుల కోసం వేధించడంతో భ యాందోళనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి.. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. వేల్పూర్ మం
కాచిగూడ : తల్లిదండ్రులు తన స్నేహితులను మందలించారని మనస్థాపంతో గుంటూరు రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల�
సికింద్రాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఎనిమిదో తరగతి విద్యార్థి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై యుగంధర్ కథనం ప్రకారం… నిజా
వెంగళరావునగర్ : కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతున్నందుకు తండ్రి మందలించడంతో.. మనస్తాపంతో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆం�
బడంగ్పేట : పోన్లో గేమ్ ఆడొద్దని తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ �
Suicide | ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో.. ఓ విద్యార్థి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మీర్పేటలోని సర్వోదయ నగర్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చదువు మీద దృష్టి
పహాడీషరీఫ్ : మదర్సాలో చదువుతున్న ఓ విద్యార్థి ఉరేసుకుని మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభులింగం వివరాల ప్రకారం బీహార్కు చెందిన మహ్మద్ నవాజ్(14)తో పాటు అతన
ఆమనగల్లు : ఆర్థిక సమస్యలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడ్గుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పావలయ్య (39) భార్య ఆలివేలుతో కూలి పనులు చే�
అనంతపురం,జూలై :అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. గాండ్లపెంట మండలంలో తల్లిదండ్రులు తనకు బైక్,సెల్ఫోన్ కొనివ్వలేదని రెడ్డి బాషా అనే 18ఏండ్ల ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డిబాషా స్వ�