నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బొల్లారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
ఆన్లైన్లో గేమ్స్ ఆడి అప్పుల పాలై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకోగా వరంగల్ జిల్లా కడారిగూడెంలో విషాదాన్ని నింపింది. తెలిసిన వివరాలిలా ఉన్నాయి. వర్ధన్నపేట మండలం కడ�
రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూపీలోని మథుర జిల్లా బార్స్నాకు చెందిన పరశురామ్ (21) బుధవారం తాను ఉంటున్న రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జవహర్ నగర్ పోలీస
యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
పాఠశాలకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ విద్యార్థి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డలో మంగళవారం జరిగింది.
Student Suicide | బెట్టింగ్ వ్యసనం మరో విద్యార్థిని బలితీసుకున్నది. హైదరాబాద్ శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లో లక్ష రూపాయలు నష్టపోవడంతో మనస్తాపం చెందిన విద�
జనగామ జిల్లాలో కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. చిల్పూర్ మం డలం కిమానితండాకు చెందిన ఇస్లావత్ పీర మ్మ, కిషన్ దంపతులు తన కూతురు వర్షిణి(14)ని 21న చిల్పూర్ కేజీబీవీలో 9వ తరగతి�
NIT hostel: కేరళలోని కోజికోడ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ క్యాంపస్ బిల్డింగ్ లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణ
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మలక్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు, హాస్టల్ విద్యార్థుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన యాకయ్య(19) సీతాఫల
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం..
నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి.. మనస్తాపంతో ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ రాంనారాయణ కథనం ప్రకారం
Crime news | ఇంట్లో తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో 10 తరగతి చదువుతున్న ఓ విద్యార్థి విసిగిపోయాడు. తండ్రి నిత్యం మద్యం సేవించి ఇంటికి రావడం, ఎందుకు తాగి వచ్చావని తల్లి అతనితో గొడవకు దిగడం ఆ ఇంట్లో నిత్యకృత్