మరో రెండు రోజుల్లో జేఈఈ పరీక్షకు హాజరవ్వాల్సిన ఓ 18 ఏండ్ల విద్యార్థి హఠాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఈఈ ఎంట్రెన్స్ పరీక్షల కోచింగ్కు ముఖ్య కేంద్రంగా ఉన్న రాజస్థాన్ కోటా నగరంలో ఆదివారం ఈ ఘటన చోటు చ�
పరీక్షలకు బాగా చదువుకోమని తల్లి మందలించడంతో విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గౌరారం ఎస్సై కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా వర్గల్ మం�
Student suicide | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఐఐటీ ఖరగ్పూర్ (IIT-Kharagpur) లో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) కు పాల్పడ్డాడు. తన హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు.
Siricilla | సిరిసిల్ల : అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్(New Year Celebrations) చెప్పాడమే ఆ విద్యార్థి పాలిట శాపమైంది. ఎంతో ఉత్సాహంగా తన క్లాస్మేట్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు సదరు వి
పోటీ, ప్రవేశ పరీక్షల కేంద్రంగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి విజ్ఞాన్ నగర్లో తానుంటున్న హాస్టల్లో శు�
Hyderabad | హయత్నగర్లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కళాశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా, మోపాల�
ఇంగ్లిష్ మీడియం చదవడం ఇ ష్టం లేక ఓ విద్యార్ధిని ఆత్మహ త్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండ లం పోతన్పల్లిలో జరిగింది. కు టుంబ సభ్యులు, స్థానికుల కథ నం ప్రకారం.. పోతన్పల్లికి చెంది న లాటుకూరి బానే
రాష్ట్రంలో గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే 48 మంది విద్యార్థులు వివిధ కారణాలతో అసువులు బాసారు. బుధవారం వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో విద్యార్థి ప�
Student suicide | తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఒక పక్క హాస్టల్, మధ్యాహ్న భోజనం కలుషితమై ప్రాణాలు పోవడం , ఆసుపత్రుల పాలవడం ఆందోళన కలిగిస్తుండగా మరో పక్క విద్యార్థుల ఆత్మహత్యలు కలవరాన�
సంగారెడ్డి జిల్లాలోని కొత్లాపూర్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శనివారం తొమ్మిదో తరగతి విద్యార్థి టి.స్వాతి(14) తరగతి గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ (18) సోమవారం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్క�