మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకున్నది. తమ కుమారుడు బాగా చదువుకొని ప్రయోజకుడవుతాడని, తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని కలలు కన్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెంద�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చే�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుం
ఉపాధ్యాయుల వేధింపులతో ఢిల్లీలోని (Delhi Student) ఒక ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 16 ఏండ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ (Metro Station) నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఆ బాలుడు.. తన ఆత్మహత్యకు పాఠ�
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారా వు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నది. పదో తరగతి చదువుతున్న వరం శ్రీవర్షిత(15) ఎవరూ లేని సమయంలో డార్మెటరీ హాల్లో చు�
Suicide | అతడు చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేవాడు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ (MBBS) లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్ష (NEET exam) రాశాడు. ఆ పరీక్షలో మంచి ర్యాం�
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన అశ్విని(24) సౌత్ క్యాంపస్లో పీ�
ఆన్లైన్ పుస్తకాల మాయలో పడి, ఒంటరిగా జీవించడంపై ఆసక్తి పెంచుకుని డిప్రెషన్కులోనై విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ పాలిత ఒడిశాలోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఒకరు ఆత్మాహుతి చేసుకుని మరణించడం మనకు సిగ్గుచేటని సుప్రీం కోర్టు మం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివారులోని వోక్సన్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మునిపల్లి ఎస్సై వివరాల ప్రకారం.. వోక్సన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదు�
రాష్ట్రంలోని గురుకులాల్లో మృత్యుగోష (Student Suicide)ఆగడం లేదు. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 8 మంది బలవన్మరణం చెందారు.