కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన అశ్విని(24) సౌత్ క్యాంపస్లో పీ�
ఆన్లైన్ పుస్తకాల మాయలో పడి, ఒంటరిగా జీవించడంపై ఆసక్తి పెంచుకుని డిప్రెషన్కులోనై విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాదం చోటుచేసుకున్నది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి (Student Suicide) పాల్పడ్డాడు. మర్రికుంట తండాకు చెందిన వెంకట చైతన్య.. తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (అభ్యస్)
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ పాలిత ఒడిశాలోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఒకరు ఆత్మాహుతి చేసుకుని మరణించడం మనకు సిగ్గుచేటని సుప్రీం కోర్టు మం
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ శివారులోని వోక్సన్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మునిపల్లి ఎస్సై వివరాల ప్రకారం.. వోక్సన్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదు�
రాష్ట్రంలోని గురుకులాల్లో మృత్యుగోష (Student Suicide)ఆగడం లేదు. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 8 మంది బలవన్మరణం చెందారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు (Student Suicide) పాల్పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల విద్యార్థిని హాస్టల్�
హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పిన కొడుకుతో రేపు వస్తానని చెప్పాడా తండ్రి. చెప్పినట్టుగా ఆ రోజు వీలుకాకపోవడంతో మరుసటి రోజు వెళ్లాలని అనుకున్నాడు.
నాన్న హాస్టల్లో ఉండటం నాకు ఇష్టం లేదు.. వచ్చి ఇంటికి తీసుకొని పో.. అని ఓ కొడుకు కోరగా.. రేపు వస్తా బిడ్డ అంటూ ఒకరోజు ఆలస్యం చేసిన తండ్రి.. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాడు (Student Suicide).
హైదరాబాద్ నారాయణగూడలోని ఓ హాస్టల్ గదిలో డిగ్రీ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని భద్రాద్రి-కొత్తగూడెంకు చెందిన డి.ప్రవీణ్ కుమార్ (20)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణం తె
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది.
రాజస్థాన్లోని కోటాలో నీట్-యూజీ కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అరవింద్ భరద్వాజ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుటుంబం మధ్య ప్రదేశ్లోని షియోపూర్ �