నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో
మణికొండలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఐటీ చదువుతున్న విద్యార్ధినని శ్రేయ ఆత్మహత్యకు పాల్పడిన విషాదాన్ని నింపింది. ఈ సంఘటనతో కళాశాల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఘటన
మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఓ 18 ఏండ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవనర్మణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియోలో అమ్మా..నన్ను క్షమిం చు అని అతడు చేతులు జోడించి తన తల్లిని వేడుకున్నాడ�
దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్�
కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పోలీసులు తెలిపిన వ�
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మై నారిటీ గురుకుల పాఠశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్టు బిచ్కుంద ఎస్సై రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దావన్గిరికి చెందిన షేక్ ముజాహిద్(17
సిద్దిపేట మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతూ ఆత్మహత్య చేసుకున్న లావణ్య (24) అంత్యక్రియలు సోమవారం ఆమె స్వగ్రామంలో నిర్వహించారు. వైద్య విద్య పూర్తి చేసి ప్రజలకు సేవ చేయాల్సిన యువ వైద్యురాలు అర్ధాంతర�
మండల కేంద్రంలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకున్నది. తమ కుమారుడు బాగా చదువుకొని ప్రయోజకుడవుతాడని, తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని కలలు కన్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
ఖమ్మం జిల్లా కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి అధ్యాపకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని గురుకులాలు విద్యార్థుల (Gurukula Student) ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం (Suicide) చెంద�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక విద్యార్థి ఆత్మహత్య (Student Suicide) చేసుకున్న ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్కూల్ హెడ్మాస్టర్ (Headmaster) సహా ముగ్గురు ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం సస్పెండ్ (Suspend) చే�
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు భరించ లేక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న 16 ఏండ్ల కొలంబో స్కూల్ పదో తరగతి విద్యార్థి.. టీచర్ల నుం