Ramayanam | నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఒకేసారి మా దగ్గరి బంధువుల పెళ్లిళ్లు రెండు వచ్చాయి. అయితే.. రాయపర్తి పెళ్లి సందర్భంగా.. అమ్మ సందూక పోవడం, మళ్లీ దొరకడం గురించి చెప్పుకొన్నాం కదా! ఇప్పుడు మా మేనత్త కూతురి పె�
నేను ఎనిమిదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు మా కజిన్ పెళ్లికోసం రాయపర్తి వెళ్లాం. ఆ ప్రయాణంలోమా అమ్మ సందూక మిస్ అయ్యింది. బస్సు దిగేటప్పుడు అమ్మ బ్యాగు పట్టుకుని దిగితే.. పైనున్న పెట్టెను నర్సి తీసుకొచ్చాడట.
జరిగిన కథ : చెరసాలలో బందీగా ఉన్న మురారిదేవుణ్ని విడిపించాడు జాయచోడుడు. మూర్తీభవించిన రాజరికపు మూర్ఖత్వంలా ఉన్నాడు మురారి. మేనల్లుడితో కలిసి పాకనాడు వెళ్లిన జాయచోడుడు.. అక్కడ మురారి ఏర్పరచుకున్న రాజవ్యవ�
సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కవిత్వానిదే అగ్రతాంబూలం అన్న ది నిర్వివాదాంశం. సూటిగా గుండెలకు హత్తుకునే రీతిగా సౌందర్య పరిమళంతో, సూక్ష్మరూపంలో భావాన్ని వ్యక్తం చేయగలిగింది కవిత్వం మాత్రమే.
నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక నిర్వహించిన కందికొండ రామస్వామి స్మారక జాతీయ పురస్కారం-2024కు కథా రచయిత్రి శ్రీఊహ రచించిన ‘బల్కావ్' కథల సంపుటి ఎంపికైంది.
జరిగిన కథ : కళింగరాజుపై కాకతీయులు యుద్ధభేరి మోగించారు. యుద్ధ మంత్రాంగమంతా రుద్రమదేవి, మురారిదేవుడే పర్యవేక్షిస్తున్నారు. యుద్ధం తొలిదశలో కాకతీయులదే పైచేయిగా ఉన్నా.. మాసం గడిచేసరికి శత్రు సేనానులు రెచ్చ�
Jaya Senapathi | జరిగిన కథ : మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు ముర�
రుద్రమ జాడ తెలియకపోవడంతో.. జీవితంలో ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురయ్యాడు జాయచోడుడు. చిన్నతల్లి! యుద్ధ నైపుణ్యాలు చెట్లనీడన నేర్చుకున్న లేత ఆడపిల్ల ప్రత్యక్ష యుద్ధక్షేత్రంలో ఖంగుతిన్నది. ఇది ఆయన ఊహించాడు.
ఈలోకానికి వెలుగును, వేడిమినీ విరామం లేకుండా పగలంతా అందించిన సూర్యుడు అలసినట్లున్నాడు. ఎర్రబడ్డ ముఖాన్ని తిప్పుకొని తిరుగు పయనమవుతున్నాడు. పక్షులన్నీ ఎంతో క్రమశిక్షణతో తమ గూళ్లకు చేరుతున్నాయి. దేహబడలి�