మా చిన్నప్పుడు కొన్ని పెళ్లిళ్లలో ఓ వ్యక్తి అక్కడున్న వాళ్లందరికీ కాగితాలు పంచుతూ కనిపించేవాడు. మేమంతా ‘మాయాబజార్'లో కౌరవులు దస్తీల కోసం ఎగబడ్డట్టుగా.. ‘మాకు.. మాకు!’ అంటూ వెంట పడేవాళ్లం. కానీ, మాకివ్వకు�
ఒక చిన్న అపోహ కారణంగా భోజమహారాజు తన భార్యను, కాళిదాసును దూరం చేసుకున్నాడు. తప్పు తెలుసుకుని వారిని వెతుక్కుంటూ దేశాల వెంట తిరగసాగాడు. అదే సమయంలో కాశీలో చదువుకున్న ఏడుగురు మిత్రులు భోజరాజు వద్ద కొలువు సం�
జరిగిన కథ : ఒకనాడు ఉదయాన్నే.. ఓ గాత్రం.. తంబుర నాదంతో మేళవించి ప్రతిధ్వనిస్తూ జాయపుని చెవిన పడ్డది. ఆ పాడుకుంటూ పోతున్నది ఓ భిక్షుక గాయకుడు.. మాల దాసరి. కాస్త పులకింత కలిగింది జాయపునికి. పొద్దుగుంకే వేళకు దాస�
ప్రకృతి పిచ్చెక్కినట్లు ఊగిపోతున్న బీభత్స వాతావరణంలోనే.. నంగెగడ్డరేవుకు చేరాడు జాయపుడు. ముందే వచ్చి ఇసుకగుట్టపై కూర్చుని ఉన్నది మువ్వ. ఇద్దరూ మాటల్లో ఉండగానే.. నల్లని మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. రాబో
Jaya Senapathi | జరిగిన కథ : నాట్యం నేర్చుకోవాలన్న ఆసక్తితో కంకుభట్టు గురుకులం దగ్గరికి వస్తున్న యువతి.. మువ్వ. ఆమెను కలిసిన జాయపుడు.. తాను అనుమకొండ నుంచి వచ్చిన నాట్యాచార్యుడిననీ, నాట్యం నేర్పిస్తాననీ చెప్పాడు. కంక�
Kasi Majili Kathalu | జరిగిన కథ : ఏడుగురు మిత్రుల కథ ఇది. వారిలో ఐదోవాడైన కుచుమారుడి గురించి ఇప్పుడు చెప్పుకొంటున్నాం. అతను ధారానగరానికి వస్తూ అడవిలో దారి తప్పాడు. మరణించిన ఒక సిద్ధయోగి అస్థిమాలను ధరించి.. అష్టసిద్ధులన
జరిగిన కథ : ‘తమిళ నాట్యబృందం నిర్వహిస్తున్న గోదాకల్యాణం యక్షగాన ప్రదర్శన చూద్దామా!?’ అంటూ వచ్చాడు పరాశరుడు. జాయపునికి కూడా ఆసక్తి కలిగింది. అతను ఇంతవరకూ పరభాషా ప్రదర్శనలు చూడలేదు. మిత్రునివెంట ఉత్సాహంగా �
Jaya Senapathi | జరిగిన కథ : అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలనీ, ప్రజలతో మిళితం కావాలని అనుకున్నాడు జాయపుడు. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలని నిర్ణయించాడు.