మన నస్రుద్దిన్ ఓపారి ఏదో పనివడి అడివి అవుతలున్న ఊరికి వోయిండు. ఆ ఊరికి పోవుడు.. ఆ పేరు ఇనుడు అదే తొలుత! అక్కడ మనోనికి ఎవలు ఎర్కలేదు. ఏం జెయ్యాలెనో సుత తొయ్యలేదు.
రాత్రి రెండవజాములోకి ప్రవేశిస్తున్నది. తన మందిరంలో వెలనాడు నుంచి పృథ్వీశ్వరుడు పంపిన తన వ్యక్తిగత వస్తువులు.. తాళపత్ర గ్రంథాలను సరిచూసుకుంటున్నాడు జాయచోడుడు.
అంతలోనే.. ఎవరో మెట్లు ఎక్కి వస్తున్నట్లు శబ
కథ కూడా సృజనాత్మక ప్రక్రియేనని అందరూ ఒప్పుకుంటున్నా, నిజానికి కల్పితానికి, సృజనకు వ్యత్యాసం ఉన్నది. కథలో రచయిత ఊహకు సృజన అవసరమైనా, అది అక్కడే ఆగిపోతే దానిని ‘కల్పితం’ అంటారు.
జరిగిన కథ : అది మువ్వ మరణించిన రోజు. ఆ విషాదాన్ని తట్టుకుంటూనే తలగడదీవి చేరాడు జాయపుడు. పృథ్వీశ్వరుడు ద్వారంవద్దే నిలిచి.. అనుమకొండ నుంచి వచ్చిన లేఖను చూపాడు.
వినాశనం, విస్పోటనం మధ్య చిక్కుకున్నది మానవ జీవితం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చిక్కుకున్నామని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే.. మనుషులకు మధ్య దూరం ఎలా పెరిగిందో సులభంగా అర్థమవుతుంది.
Kasi Majili Kathalu |జరిగిన కథ : గత 127 వారాలుగా ‘కాశీమజిలీ కథలు’ అనుసృజనను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. 1930వ దశకంలో 12 భాగాలుగా మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీమజిలీ కథల విశిష్టతను గురించి, ఈ అనుసృజనలో ఆ కథలను చెప్పే
Jaya Senapathi | జరిగిన కథ : రేపు యుద్ధం ప్రారంభం అనగా.. ముందురోజు సంధ్యవేళ రెండు రాజ్యాల యుద్ధముఖ్యులను స్కంధావారంలోని తన గోల్లెనకు ఆహ్వానించాడు జాయపుడు.
Kasi Majili Kathalu Episode 126 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : కాశీమజిలీల్లో ఇంతకుముందే చెప్పుకొన్న సప్తమిత్ర చరిత్రలో.. ఒక సందర్భం ఉంది. ఘోటకముఖుడు.. మిత్రవింద అనే స్త్రీతో దత్త చరిత్రలోని మదాలస కథను చెప్పాడు.
వెలనాడు మండలీశ్వరుడు, మహావీరుడు, కాకతీయ సామ్రాజ్య గజసాహిణి జాయచోడుడు స్వయంగా యుద్ధశంఖం పూరించాడని తెలుగు రాజ్యాలన్నిటా తెలిసిపోయింది. అద్దంకి మహారాజు చక్రనారాయణుడు, పాకనాడు మహారాజు సోమాండినాయడు కూడా �
Jaya Senapathi | జరిగిన కథ : కొత్త నాట్య సంప్రదాయాలను సృష్టించడం.. దేశీ సాహిత్యాన్ని సేకరించడంలో మునిగిపోయాడు జాయపుడు. ఇలా ఉండగా.. ఒకనాడు వేగులు వచ్చి జాయపునికి ఓ లేఖ అందించారు.