దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. దీంతో మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ (Budget) ప్రవేశపెట్టిన నాటి నుంచి వరుసగా మూడు రోజులు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ భారీగా ల�
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stoc markets) లు బుధవారం నాటి ట్రేడింగ్లో కూడా నష్టాలు మూటగట్టకున్నాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి మరింత నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు శుక్రవారం బ్రేక్ పడింది. రికార్డు స్థాయి గరిష్ఠాల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. మరోవైపు మైక్రోసాఫ్ట్లో సాంకేతిక సమస్య అంతర్జాతీయ మార్కెట్లను కుదిపే�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న ప్రముఖ జ్యువెల్లరీ యజమానులు పట్టణ వాసుల నుంచి సుమారు రూ.10 నుంచి 12కోట్ల వరకు అప్పులు తీసుకొని ఎగ్గొట్టి రాత్రికి రాత్రి కుటుంబంతో ఉడాయించిన ఘటన జిల్ల�
దేశీయ స్టాక్ మార్కెట్ల ఆల్టైమ్ హై పరుగుల నడుమ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి గత నెల రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలతో పోల్చితే 17 శాతం పెరిగాయి మరి.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. వరుస ట్రేడింగ్ సెషన్లలో ఆకర్షణీయ లాభాలనే అందుకున్నాయి. అయితే చివరి రోజున మాత్రం మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా సూచీలు నయా ఆల్టై
స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాభపడటంతో సూచీలు మరో మైలురాయికి చేరుకున్నాయి.