స్టాక్ మార్కెట్ల జైత్రయాత్రకు బ్రేక్పడింది. గత కొన్ని రోజులుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సూచీలు జారుకున్నాయి. ప్రారంభంలో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివర్లో ఐటీ షేర్లలో ప్రా�
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సెన్సెక్స్ మంగళవారం 83 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇంతటిస్థాయికి చేరుకోవడం ఇదేతొలిసారి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలబారిన పడుతున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 293 పాయింట్లు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే గత వారం సూచీలు భారీ ఎత్త
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో ప్రైమరీ మార్కెట్ నుంచి లేదా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా పదోరోజు సోమవారం కూడా సూచీలు కదంతొక్కాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెడుతుండటం, అమెరికా మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుండ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకుపోతున్నాయి. మదుపరులు కొనుగోళ్ల జోష్లో ఉన్నారు. ఫలితంగానే గత వారం సూచీలు ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స�
వడ్డీరేట్లను తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ వ్యాఖ్యలు దేశీయ సూచీల్లో ఉత్సాహాన్ని నింపింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు ఇదే ట్రెండ్ను కొనసాగించింది. మెటల్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ సూచీలకు
ప్రముఖ వ్యాపార-పారిశ్రామికవేత్త, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఆర్అడాగ్) అధినేత అనిల్ అంబానీపై మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ కొరడా ఝుళిపించింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగాగానీ దేశీయ స
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం లాభనష్టాల్లో కదలాడాయి. తొలి రెండు రోజులు నష్టాల్లో కదలాడిన సూచీలు.. చివరి రెండు రోజులు లాభాలను అందుకున్నాయి. ఆఖరిరోజు శుక్రవారం భారీగా పెరిగాయి. దీంతో నష్టాల ముప్పు తప్పి�
Investers Wealth | ఈక్విటీ మార్కెట్లలో అన్ని సెక్టార్ల స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.30 లక్షల కోట్లు పెరిగింది.
Ravi Shankar Prasad: భారతీయ స్టాక్ మార్కెట్లను కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు బీజేపీ నేత రవి శంకర్ ప్రసాద్ ఆరోపించారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు షార్ట్ సెల్లర్ హిండెన్బర�
బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభంపై భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పొరుగు దేశంలో కర్మాగారాలను నడిపిస్తున్న, వ్యాపారాలను నిర్వహిస్తున్న దేశీయ కంపెనీలు.. తమ ఉత్పత్తి, ఆర్డర్