1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా �
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
గ్రేటర్లో శిథిల భవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పురాతన భవనాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన అధికారులు జీహెచ్
జీవితాలను గుల్ల చేస్తున్న మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ‘సే నో టూ డ్రగ్స్' ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని
ఐటీ, ఫార్మా రంగాల తరహాలో తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రం (టాయ్స్ హబ్)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్లో 106 ఎకరాలు కేట
రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఇందుకు సంబంధించి వివరాల సేకరణ జరుగుతున్నద
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న సాగు రాష్ట్రంలో ద్రాక్ష సాగు క్రమంగా పెరుగుతున్నది. ఈసారి 5వేల ఎకరాలకు పైగా సాగు చేసేలా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసిం
టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథి రెడ్డిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేత బండి సంజయ్కి ఏం తెలుసని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్�
పల్లెల్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రైతు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�