వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండలోని బ్యాంకు ప్రధాన క
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్టు షరతు విధించింది. ఆ ముగ్గురు తమ చిరునామా వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్కు అందజేయాలని �
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�
ఎక్స్ప్రెస్.. పల్లె వెలుగు బస్సులు అనగానే వాటి స్వరూపం మన మనస్సుల్లో చమక్కుమంటుంది. ఇదే తరహాలో బడులు అంటే ఇలాగుంటాయి అని స్ఫురించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలన్నింటికీ ఒకే కలర్ కోడ్�
అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
రాష్ట్రస్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు కోసం వికారాబాద్ జిల్లా నుంచి మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్�
రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్ చిల్డ్రన్స్) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని శనివారం ప్రెస్�
మంచి ఆశయాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే కానిదేమీలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి నిరూపించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖకు కావాల్సిన టెక్నాలజీ, వాహనాల�
ఒకటా రెండా.. తెలంగాణ మునుపెన్నడూ చూడనివి.. చూస్తామని ఊహించనవి.. అత్యద్భుత కట్టడాలు!! ఇవి మేడలు కాదు.. తెలంగాణ ప్రగతి జాడలు.. తెలంగాణ నవ్య భవితవ్యానికి బంగారు బాటలు
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే �
ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద