ఇంకా అక్కడక్కడా మిగిలివున్న భూ సమస్యల పరిషారానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ విస్తృత స�
తెలంగాణ పట్ల మొదట్నుంచీ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. తమ దగ్గర పన్నులు తీసుకొని.. ఇతర రాష్ర్టాలకు ఎందుకు పంచుతున్నారని నిలదీస్తున్నది. తెలంగాణలో ఏర్పాటుచేస్తామని ప్రక�
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన ఎంకే ముజీబుద్దీన్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉర్దూ అకాడమీ పాలకవర్గాన్ని తెలం�
రేపట్నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. రెండు రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఉంటున్నారు. మూడో తేదీన తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడటానికీ సిద్ధమవుతున్నారు. అంత�
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూ
ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఈమేరకు మంగళవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలన�
డబుల్ ఇంజిన్ సర్కారుతో బీహార్లో రోడ్లు బాగా అభివృద్ధి చెందాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకొంటున్న క్రమంలో.. ఓ ఆసక్తికర వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఆ రాష్ట్రంలోని మధుబని జిల్లా జాత�
భవిష్యత్తులో సంగారెడ్డి జిల్లా మరో కోనసీమలా మరనున్నదని, ప్రాజెక్టులు, ఎత్తిపోతలతో బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం అందోల్ నియోజకవర్గ
గురుకులాలకు దీటుగా సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంను తీర్చిదిద్దుతామని షెడ్యుల్ కులాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు హామీఇచ్చారు. గురువారం వీఎం హ
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. ఇందులో భా గంగా కరీంనగర్లో హైదరాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుత