ఓపెన్ జిమ్లకు విశేష స్పందన రాష్ట్రంలో ఇప్పటికే 443 చోట్ల ఏర్పాటు మరిన్ని ఏర్పాటుకు స్థలాల అన్వేషణ నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శ�
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు
యోగి పాలనలో రామరాజ్యంగా మారిందని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్లో ప్రజలు అస్సలు సంతోషంగా లేరు. దేశంలోని మిగతా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే యూపీ ప్రజలు ఎక్కువగా బాధల్లో ఉన్�
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండ�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
భౌగోళిక పరంగా 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, అభివృద్ధిలో మాత్రం నంబర్ 1గా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దార్శనికత, దక్షత, దాతృత్వం, దృఢ సంకల్పం, దైర్యమున్న నాయకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ద